న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడిలో కన్నుమూసిన 40 మంది సీఆర్పిఎఫ్ జవాన్లలో ప్రదీప్ సింగ్ ఒకరు. అయితే ఆయన కుటుంబం ఇప్పుడు ప్రధాని మోడీపై జవాను కుటుంబం సంచలన వ్యాఖ్యలు చేసింది. మోడీని నమ్మలేమని అన్నారు. ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. గతంలో కూడా జవాన్లపై దాడి జరిగిందని, అప్పుడు ఎందుకు స్వేచ్ఛ ఇవ్వలేదన