తెలుగు వార్తలు » Arvind Kejriwal
దేశ రాజధాని ఢిల్లీలో కోళ్లు, ఇతర పక్షుల దిగుమతిపై సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం నిషేధం విధించింది.
ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం సింఘు బోర్డర్ ను సందర్శించనున్నారు. సాయంత్రం 6 లేదా 7 గంటల ప్రాంతంలో అక్కడికి చేరుకొని..
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచన చేశారు. కరోనాతో దేశం ఇప్పటికే విలవిలలాడుతున్న నేపథ్యంలో కొత్త వైరస్ పై అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
దేశవ్యాప్తంగా ప్రజలందరికీ ఉచిత వ్యాక్సీన్ ఇవ్వాల్సిందే అన్నారు ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ! ప్రతివారూ కరోనా వైరస్ వల్ల ఇబ్బందులు పడుతున్నారన్నారు. మీరు కూడా ఢిల్లీ వాసులకు ఫ్రీగా ఇది ఇస్తారా అని ప్రశ్నించగా.. అసలిది ఎప్పుడు వస్తుందో, ఎలా ఉంటుందో, దీని ధర ఎంత అన్నవి తేలాల్సివుందని ఆయన చెప్పారు.వ్యాక్సీ
జీఎస్టీ పై కేంద్ర వైఖరిని నిరసిస్తూ ఆరు బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రానికి సుదీర్ఘమైన ఘాటు లేఖ రాశారు. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా 2.35 లక్షల కోట్ల తగ్గుదల ఏపడిందని, అందువల్ల రాష్ట్రాలకు..
ఉత్తరాఖండ్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. త్వరలో ఆ రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ, స్థానిక ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.
దేశరాజధానిని భారీ వర్షాలు ముంచెత్తుతుండటంతో అక్కడి డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్థవ్యస్తంగా మారిపోయింది. దీంతో ఎక్కడికక్కడ వర్షపు నీరు రోడ్డు మీదే.. నిలిచిపోయింది. ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి.
కరోనా మహామ్మారిపై జరుగుతున్న పోరాటంలో ఫ్రంట్ వారియర్స్గా ప్రాణాలకు తెగించి వార్డుల్లో సేవలందిస్తున్న వైద్యులను వైరస్ కాటువేస్తోంది. ఈ మహమ్మారి వేటుకు బలైపోయిన ఓ డాక్టర్ కుటుంబానికి కోటి రూపాయల ఆర్థిక సాయంప్రకటించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి..
భారత్లో తొలి ప్లాస్మా బ్యాంక్ ప్రారంభమైంది. ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న రోగులకు ప్లాస్మా థెరపీ ఎంతో ఉపయోగపడుతుందని చాలా మంది వైద్య నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ మరణాలను తగ్గించేందుకు ఈ థెరపీ పనికొస్తుందని తేలటంతో..
కరోనా వైరస్ కారణంగా ఢిల్లీలో మృతిచెందిన సీనియర్ డాక్టర్ కుటుంబానికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సానుభూతి వ్యక్తం చేశారు. మృతిచెందిన వైద్యుడి కుటుంబానికి ప్రభుత్వం తరఫున కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా..