కార్మికులకు సెలవు ఇవ్వడానికి కాంట్రాక్టార్ నిరాకరించడంతో.. సుమారు 19మంది కూలీలు కాలినడకన అస్సాంకు వెళ్ళడానికి బయలుదేరినట్లు తెలుస్తోంది. అలా వెళ్తున్న సమయంలో మార్గం మధ్యలో ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు.
Travel in Monsoon: మండుతున్న వేడి, ఎండ కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఇప్పటికే రుతుపవనాల ప్రభావంతో దేశంలోని అనేక రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వేసవి నుంచి ఉపశమనం లభించింది. సరదాగా విహారయాత్రకు వెళ్లాలని భావిస్తే.. ఈ రాష్ట్రాలు బెస్ట్ ఎంపిక
Lipstick plant: సృష్టిలో వైవిధ్యభరిత వృక్ష సంపద ఉంది. లక్షల రకాల మొక్కలు ఉన్నాయి. మొక్కలకైనా, చెట్లకైనా పూలు ఎంతో అందాన్ని ఇస్తాయి. కొన్ని రకాల పూలను..
అమిత్ షా మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ ఎనిమిదేళ్ల పాలనలో దేశంలో ఏం జరిగిందని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారని.. అయితే.. వారు కళ్లు మూసుకుని, మెలకువగా ఉన్నారంటూ విమర్శించారు.
Earthquake: అరుణాచల్ ప్రదేశ్లోని పాంగిన్కు ఉత్తరాన 1174 కిలోమీటర్ల దూరంలో శుక్రవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.1గా నమోదైంది. ఇప్పటి వరకు
Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్లోని కమెంగ్ సెక్టార్లోని ఎత్తైన ప్రాంతంలో హిమపాతంలో చిక్కుకొని గల్లంతైన ఏడుగురు జవాన్లు మృతి చెందినట్టు భారత సైన్యం మంగళవారం ధ్రువీకరించింది.
అరుణాచల్లో చైనా ఆగడాలకు త్వరలో చెక్ పెట్టనుంది ఇండియా. ఎలాంటి ప్రతికూల వాతావరణంలో అయినా అత్యంత వేగంగా బలగాలను తరలించే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ప్రాజెక్టు కీలక దశకు చేరుకుంది.
China vs India: అరుణాచల్ప్రదేశ్ విషయంలో మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది చైనా. దీనిపై ఘాటుగా స్పందించింది భారత్. ఇంతకు చైనా ఏం చేసింది? భారత్ ఎందుకు సీరియస్
China vs India: చైనా మళ్లీ నాలుగేళ్ల నాటి చర్యనే పునరావృతం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలోని 15 ప్రదేశాలకు చైనీస్- టిబెటన్ అని పేరు పెట్టింది.