దివంగత కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ కుటుంబసభ్యులను ప్రధాని మోదీ పరామర్శించారు. ఫ్రాన్స్లో (జీ -7 సదస్సు ముగించుకుని ఢిల్లీ వచ్చిన మోదీ) ఇవాళ ఉదయం జైట్లీ ఇంటికి చేరుకున్నారు. అప్పటికే హోం మంత్రి అమిత్ షా అక్కడ ఉన్నారు. అనంతరం జైట్లీ చిత్రపటానికి పూలమాలలు వేసి.. అమిత్ షా, మోదీ నివాళులు అర్పించారు. జైట్లీ కుటుంబసభ్యులక�
బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ(66) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గత కొంతకాలంగా ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. కాగా.. ఆయన మృతికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సంతాపం తెలిపారు. వారిద్దరి అనుబంధం గురించి గుర్తు చేసుకున్నారు. అలాగే.. ఆయనొక మంచి లాయర్.. అని.. బీజేపీ ప్
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. హుటాహెుటిన ఢిల్లీకి బయల్దేరారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో 70వ బ్యాచ్ ఐపీఎస్ పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మరణ వార్త తెలియడంతో.. ఆయన టూర్ను ముగించేసుకున్నారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఈ రోజంతా హైదరాబాద్లోనే ఉండాల్సి �
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ కన్నుమూసిన విషయం తెలిసిందే. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గత కొంతకాలంగా చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. కాగా ఆయన మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ‘‘అరుణ్ జైట్లీ ఓ గొప్ప రాజకీయవేత్త, ప్రతిభావంతుడైన నాయకుడు, దేశానికి అపరిమిత సేవలు అంది�
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ(66) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గత కొంతకాలంగా ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో ప్రముఖులు ఆయనకు సంతాపం ప్రకటిస్తున్నారు. కాగా.. మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పలు కీలక పదవులను చేపట్టారు. 1991 నుంచి బీ�
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ(66) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గత కొంతకాలంగా ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో ప్రముఖులు ఆయనకు సంతాపం ప్రకటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. కాగా.. 2014లో కేంద్రం�
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ(66) కన్నుమూశారు. కిడ్నీ మార్పిడితో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గత కొంతకాలంగా ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో సినీ, క్రీడా, వ్యాపార ప్రముఖులు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు. [svt-event title=”ప్రముఖుల సంతాపం” date=&
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ కన్నుమూశారు. గత కొంత కాలంగా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. శనివారం తుదిశ్వాస విడిచారు. 2018లో ఆయనకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగింది. అప్పటినుంచి అస్వస్థులయ్యారు. దీనితో పాటు డయాబెటిస్ కారణంగా శరీరం బరువు పెరగడంతో ఆయనకు “బెరియాట్రిక్ సర్జరీ” కూడా జరిగ
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ(66) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గత కొంతకాలంగా ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో ప్రముఖులు ఆయనకు సంతాపం ప్రకటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. [svt-event title=”రాజకీయ ప్�