ఢిల్లీతోపాటు జిల్లాల క్రికెట్ సంఘం (DDCA) అధ్యక్ష రేసులో దివంగత మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కుమారుడు రోహన్ నిలిచాడు. బుధవారం అతను నామినేషన్ సమర్పించాడు. మరో అభ్యర్తి సునీల్ గోయల్..
మాజీ ఆర్ధిక మంత్రి దివంగత అరుణ్ జైట్లీ తొలి వర్ధంతి సందర్భంగా ఆయనకు ప్రధాని మోదీ ఘనంగా నివాళి అర్పించారు. నా మిత్రుడ్నికోల్పోయాను అని ట్వీట్ చేస్తూ వీడియోను రిలీజ్ చేశారు.
రిపబ్లిక్ డేను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో చేసిన విశేష సేవలకు గాను అర్హులైన వారికి పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులకు గాను మొత్తం 141 మందితో జాబితాను శనివారం రాత్రి విడుదల చేసింది. ఏడుగురికి పద్మవిభూషణ్, 16 మందికి పద్మభూషణ్ పురస్కారాలతో పాటు 118 మంది�
దేశమంతా కాషాయ జెండాను ఎగరేయాలని బీజేపీ నేతలు పక్కా ప్రణాళికలు వేస్తున్నారు. ఆ దిశగా ఇప్పటికే అడుగులు వేసిన వారు.. చాలా శాతం విజయం కూడా సాధించారు. ఇక బీజేపీ స్వాధీనం చేసుకోవాలనుకున్న రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ ఒకటి. ఒకప్పుడు కాంగ్రెస్, కమ్యూనిస్టుల కంచు కోటగా ఉన్న పశ్చిమ బెంగాల్లో ఇప్పుడిప్పుడే బీజేపీ పుంచుకుంటోంద
ఆర్టికల్ 370 రద్దు తర్వాత నుంచి పాకిస్థాన్.. భారత్పై ఏదో ఒక రకంగా మాటల దాడికి పాల్పడుతోంది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నుంచి.. పాకిస్థాన్ కేంద్రమంత్రుల వరకు అందరూ కూడా నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టినవారే. ఇక తాజాగా పాకిస్థాన్ సంతతికి చెందిన బ్రిటిష్ ఎంపీ నజీర్ అహ్మద్ ప్రధాని మోదీపై వివాదాస్పదమైన వ్యాఖ్యలు చే�
ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్డేడియం పేరు ఇక మారనుంది. కేంద్ర మాజీ మంత్రి, దివంగత నేత అరుణ్ జైట్లీ స్మారకార్థం కోట్లా స్టేడియానికి ఆయన పేరుపెట్టాలని ఢిల్లీ క్రికెట్ సంఘం నిర్ణయించింది. గతంలో జైట్లీ ఢిల్లీ క్రికెట్ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న విషయం తెలిసిందే. బీసీసీఐలోనూ ఆయన ప్రధాన పదవులను చేపట్టారు. క్రికెట్ రంగంలో మ�
ప్లేస్ ఏదైనా దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తూ.. చాలా తెలివిగా దొంగతనాలు చేస్తున్నారు. ఇటీవల ఢిల్లీలోని నిగమ్ బోధ ఘాట్లో మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ అంత్యక్రియలు ఆదివారం ముగియగా.. ఆ సమయంలో దొంగలు రెచ్చిపోయారు. అంత్యక్రియలకు హాజరైన కొంతమంది సెల్ఫోన్లను కాజేశారు. ఇక దీనిపై పతంజలి ప్రతినిధి ఎస్.కే. తజరవాలా ట్వీట�
బీజేపీ సీనియర్ నేత దివంగత అరుణ్జైట్లీ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో ముగిశాయి. నిగమ్బోధ్ శ్మశానవాటికలో జరిగిన అంత్యక్రియల కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున హాజరయ్యారు. అభిమాన�
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్జైట్లీ పార్థివదేహానికి ఏపీ మాజీ సీఎం, టీడీపీ చంద్రబాబు నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. జైట్లీ విద్యార్ధి దశ నుంచి అంచెలంచెలుగా ఎదిగన నేత అని అన్నారు. అందరితో సన్నిహిత సంబంధాలు కలిగిన వ్యక్తి అని.. వ్యక్తిగతంగా చాలా సన్నిహితుడన్నారు. ఆంధ్రప్రదేశ్కు ఒక