బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్జైట్లీ అంతిమయాత్ర ప్రారంభమైంది. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఊరేగింపుగా యమునా నది ఒడ్డుకు వరకు ఇది కొనసాగింది. అంతిమయాత్రకు పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలి వచ్చారు. యమునా నది ఒడ్డున ఉన్న నిగంబోధ్ ఘాట్కి జైట్లీ పార్థివ దేహం చేరుకుంది
కేంద్రమాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ పార్థివ దేహాన్ని కైలాష్ నగర్లోని ఆయన నివాసం నుంచి ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. మధ్యాహ్నం 1.30 వరకు ఆయన భౌతికకాయాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తల సందర్శనార్థం అక్కడే ఉంచనున్నారు. అనంతరం అక్కడి నుంచి అంతిమ యాత్రగా బయల్దేరి మధ్యాహ్నం 2.30 గంటలకు యమున�
కేంద్ర ఆర్థిక శాఖ మాజీమంత్రి అరుణ్ జైట్లీ అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. కుటుంబసభ్యులు, సన్నిహితుల సందర్శనార్థం జైట్లీ పార్థివ దేహాన్ని ఆదివారం ఉదయం వరకూ ఢిల్లీలోని కైలాస్ కాలనీలోగల ఆయన నివాసంలోనే ఉంచనున్నారు. అనంతరం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ పార్టీ శ్రేణుల సందర్శనార్థం బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఉంచ�
అనారోగ్య సమస్యలతో గత కొంత కాలంగా చికిత్స తీసుకుంటున్న కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ ఈ ఉదయం కన్నుమూశారు. దీంతో బీజేపీ మరో కీలక నేతను కోల్పోయింది. అయితే ఏడాది వ్యవధిలో ఇదే పార్టీకి చెందిన ఐదుగురు కీలక నేతలు మృతి చెందారు. బీజేపీ స్థాపితమైన తొలి నాళ్ల నుంచి ప్రముఖంగా వ్యవహరిస్తున్న వీరి మరణం బీజేపీ�
అనారోగ్యంతో కన్నుమూసిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ అంత్యక్రియలు ఆదివారం జరగనున్నాయి. ఈ విషయాన్ని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా వెల్లడించారు. ఈ ఉదయం తుదిశ్వాస విడిచిన జైట్లీ భౌతికకాయాన్ని ఎయిమ్స్ నుంచి ఆయన నివాసానికి తరలించారు. రాజకీయ నాయకులు, ప్రజల సందర్శనార్థం ఆదివారం ఉదయం 10గ�
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ మృతి తీవ్రంగా కలచివేస్తోందన్నారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. వ్యక్తిగతంగా నాకు పెద్ద లోటు అని వ్యాఖ్యానించారు. నాకు ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలిచే వ్యక్తి అని అన్నారు. మా కుటుంబ సభ్యుడిని కోల్పోయినంత బాధగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. హైదరాబాద్ పర్యటనలో ఉ�
బీజేపీ సీనియర్ నేత,కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతిపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. ‘‘ఆయన మృతి దేశానికి తీరని లోటు వ్యక్తిగతంగా నాకు కూడా. నా శోకాన్ని తెలిపేందుకు మాటల్లేవు. ఆయన ఓ గొప్ప మేధావి, పరిపాలానాధక్ష్యుడు, జాతి సమగ్రతకు పెట్టింది పేరు’’ అని వెంకయ్యనాయుడు భావోద్వేగానికి గురయ్యారు. కాగా జైట్లీ మ�