Panchayat Bypolls: జమ్మూ కాశ్మీర్లో దాదాపు 13,000 పంచాయతీ స్థానాలకు మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదాను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తరువాత ఖాళీగా ఉన్న పంచాయతీ స్థానాలకు ఎన్నికలు జరపాలని అక్కడి యంత్రాంగం నిర్ణయించింది. రాష్ట్ర విభజన జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో వీటి నిర్వహణపై
మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించిన సందర్భంగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా టీఆరెస్కు ప్రజలు పట్టంకట్టారని తెలిపారు. ప్రజలందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా, పార్టీని గెలిపించిన ప్రతి ఒక్కరికి అభినందనలు అని తెలిపారు కేసీఆర్. సీఏఏ తప్పుడు నిర్ణయమని కేసీఆర్ తెలిప
కశ్మీర్లోకి ప్రవేశించడానికి పాకిస్థాన్ దళాలు అఫ్గన్ ఉగ్రవాదులను నియమించుకుంటున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. కశ్మీర్లోని పరిస్థితులపై ఇంటెలిజెన్స్ వర్గాలు విడుదల చేసిన సమాచారం ప్రకారం.. గత కొద్దిరోజులుగా సరిహద్దు ప్రాంతాల్లో కశ్మీరేతరులు, ఉర్దూ కాకుండా ఇతర భాష మాట్లాడే ఉగ్రవా�
ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో మొబైల్ సేవలు లేని పరిస్థితులను ఓ సారి పరిశీలిస్తే… మొబైల్ నెట్ వర్క్ లేవీ పనిచేయని పరిస్థితిలో మనం కూడా అక్కడే ఉన్నట్లుగా ఊహించుకుంటే… మొబైల్ లేకుంటే ఇంత ప్రశాంత వాతావరణంలో హ్యాఫీగా లైఫ్ ను లాగించేయొచ్చన్న భావన మాత్రం కలిగి తీరుతుంది. నిజమే మరి… నిత్యం ఉరుకులు పరుగుల లైఫ్ లో ఈ మొబైల్
పాక్ ప్రధానమంత్రి వ్యాఖ్యలపై భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు. పాకిస్థాన్ తమ ఆలోచనా విధానం మార్చుకోవాలని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ను ఉద్దేశిస్తూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ హెచ్చరించారు. లేదంటే ఆ దేశం ముక్కలుగా విడిపోవాల్సి వస్తుందని అన్నారు. ఆదివారం హరియాణాలో కర్నల్ జిల్లాలో ప్రచార ర్
కశ్మీర్లోని చరార్-ఎ-షరీఫ్లోని ఓ ట్యూషన్ సెంటర్కు రోజూ వందల మంది విద్యార్థులు వస్తుంటారు. స్థానిక యువకులు కొందరు ఈ సెంటర్ను ఏర్పాటు చేశారు. పదో తరగతి చదువుతున్న అంజార్ హుస్సేన్ అనే స్థానిక బాలుడు ఆ ట్యూషన్కు కొంతకాలంగా వెళ్తున్నాడు. ”ఆగస్టు 5 తర్వాత నుంచి మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. సమాచార ప్రసార మాధ్యమాలేవీ ల�
అమెరికాలోని హూస్టన్ లో జరిగే హౌడీ మోదీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీని అక్కడ నివాసముంటున్న కాశ్మీరీ పండిట్లు కలిశారు. సరికొత్త కాశ్మీర్ ఆవిర్భావానికి బాసటగా నిలుస్తామని వారు ఆయనకు తెలిపారు. జమ్మూకాశ్మీర్లో మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారనీ.. మనమందరం నవ కాశ్మీరం నిర్మిద్దామని ప్రధాని
భారత ప్రభుత్వం జమ్మూ కశ్మీర్కు గల స్వయం ప్రతిపత్తి ఆర్టికల్ 370, 37ఏ రద్దు చేయడంపై పాకిస్తాన్ గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. ఎందుకంటే, ఆర్టికల్ 370ని అడ్డుపెట్టుకొని వారు కశ్మీర్లో ఇష్టానుసారంగా వ్యవహరించేవారు. 35ఏ అధికరణను అడ్డు పెట్టుకొని కశ్మీరీ యువతుల్ని పెళ్లాడడం, శ్రీనగర్లో మకాం వేయడం లాంటివి చేసేవారు. తమ ఇష్టార�
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇవాళ ఉదయం సీతారాం ఏచూరి ఢిల్లీ నుంచి శ్రీనగర్ చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా తారిగామి నివాసానికి వెళ్లిపోయారు. తారిగామి మాజీ ఎమ్మెల్యే, సీపీఎం నేత. ఏచూరికి మంచి స్నేహితుడు కూడా .. అయితే ఆయన ఇటీవల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో అతనిని చూసి ఆరోగ్య పరిస్థితి కనుక్కొనేందుకు సీతార�
జమ్ముకశ్మీర్లో గృహనిర్బంధంలో ఉన్న తమ పార్టీ నేత మహ్మద్ యూసఫ్ తరిగమి విడుదల కోరుతూ సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సుప్రీంకోర్టుకు వెళ్లారు. యూసఫ్ను కోర్టులో ప్రవేశపెట్టేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. సీపీఎం సెంట్రల్ కమిటీ సభ్యుడైన యూసఫ్ జమ్ముకశ్మీర్ అసెంబ్లీకి నాలుగుసా�