Modi govt 8 years: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ఇప్పటి వరకు దేశాన్ని ఏలిన ప్రధానులందరిలోనూ అత్యంత శక్తివంతమైన ప్రధానిగా గుర్తింపు పొందారు
కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఆగస్టు 5వ తేదీన ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పట్నించి కశ్మీర్లో కొనసాగుతున్న ఆంక్షలను ఎత్తివేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. జస్టిస్ ఎన్వీ రమణ, సుభాష్ రెడ్డి, గవాయ్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కశ్మీర్లో ఇంటర్నెట్పై ఆంక్షలు విధించడం రాజ్యాంగ విరుద్ధ�
జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన 370 అధికరణాన్ని రద్దు చేస్తూ.. అదే సమయంలో ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం పాకిస్థాన్ని కుదిపివేసింది. అసలు ఈ నిర్ణయాల్లో ఏది కూడా ద్వైపాక్షిక ఒప్పందాల ఉల్లంఘన కానే కాదు. ఇది పూర్తిగా మోదీ ప్రభుత్వం భారత �
కశ్మీర్లో ఎటువంటి ఆంక్షలు లేవన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్షా. ప్రతిపక్షాలు పనిగట్టుకుని ఇలాంటి వదంతుల్ని ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ఢిల్లీలో జరిగిన జాతీయ భద్రతపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. జమ్ము కశ్మీర్కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దును ప్రపంచ దేశాలు అభినందించాయని, ఇది భారత్ అంతర�
కశ్మీర్ విషయంలో పాక్ ఒంటరిగా మిగిలిపోయింది. అంతర్జాతీయ సమాజం ముందు అనేక సందర్భాల్లో భారత్ను దోషిగా నిలపాలని చేసిన ప్రతి ప్రయత్నం బెడిసికొట్టడంతో పాక్ గొంతులో పచ్చివెలక్కాయ పడినట్టయ్యింది. దీంతో ఈ సమస్యపై ముందుకు ఎటూ వెళ్లలేని పరిస్థితి ఎదురైంది. కశ్మీర్ విషయంలో ఐక్యరాజ్యసమితి వేదికగా పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ �
జమ్ము కశ్మీర్ స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు బిల్లు అమలులో తాను పాలుపంచుకోవడం సంతోషంగా ఉందన్నారు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి. అధికారంలోకి రాగానే ఆర్టికల్370ని రద్దు చేస్తామని ఆనాడే చెప్పామని తాము మాట నిలుపుకున్నామన్నారు. జమ్ముకశ్మీర్లో ఇప్పటివరకు అది అమలు జరగడం వల్ల అక్కడ విద్యాహక్కు చట్టం
సీమాంతర ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ వేదికపై బలమైన వాదిస్తున్న భారత్కు యూరోపియన్ పార్లమెంట్ ప్లీనరీ సంఘీభావం తెలిపింది. జమ్ము కశ్మీర్ విషయంలో భారత్ అనుసరిస్తున్న విధానంపై అంతర్జాతీయ సమాజం హర్షం వ్యక్తం చేసింది. ఉగ్రవాదుల దుశ్చర్యలపై యూరోపియన్ పార్లమెంట్ పలు వ్యాఖ్యాలు చేసింది. భారతదేశం ప్రపంచంలోనే అత�
కేంద్ర హోం మంత్రి అమిత్షా కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. దాద్రా నగర్ హవేలీలోని సిల్వస్సాలో జరిగిన హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి అమిత్షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రాహుల్పై ఫైర్ అయ్యారు. ఇప్పటికీ రాహుల్ గాంధీకి జమ్ము కశ్మీర్లో ఆర్ట�
జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మెహబూబా ముప్తీలకు గృహనిర్బంధం నుంచి ‘ పాక్షిక విముక్తి ‘ లభించింది. తమ కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు వీరిని అనుమతించారు. ఆగస్టు 5 న వీరిని పోలీసులు హౌస్ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాశ్మీర్ కు స్వయం నిర్ణయాధికారాన్ని కల్పించడానికి వీలు కల్పిస
ఆర్టికల్ 370 రద్దు తర్వాత బీజేపీ కొత్త ప్రచారాన్ని ముందుకు తీసుకు రాబోతుంది. సెప్టెంబర్ 1నుంచి ‘ఓకే దేశం, ఒకే రాజ్యాంగం’ అనే పేరుతో జాతీయ ఐక్యతా ప్రచారానికి శ్రీకారం చుట్టబోతుంది. ఈ మేరకు ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి. మురళీధరరావు మాట్లాడుతూ ‘ఒకే దేశం, ఒకే రాజ్యాంగం’ నినాదంతో తమ పార్టీ జాతీయ ఐక్యతా ప్రచారం ప్�