రాజస్థాన్లోని ఉదయ్పూర్లో జరిగిన ఈ దారుణ ఘటనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికడంతో గెహ్లాట్ ప్రభుత్వం అప్రమత్తమై చర్యలు చేపట్టింది.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చార్మినార్, పాతబస్తీ తదితర సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. దీంతోపాటు ఆయా ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా అధికారులను అప్రమత్తం చేశారు.
పోలీసుల విచారణలో సాయి డిఫెన్స్ అకాడమి డైరెక్టర్ ఆవుల సుబ్బారావు నోరు విప్పారు. గుంటూరు ర్యాలీ నుంచే ఆందోళనకు స్కెచ్ వేశారు. ఆందోళనకారులకు అనుచరుడు నరేష్ ..
అతని పేరు వెలుగుల వెంకట రమణ అలియాస్ వెంకట రమణ రెడ్డి, అలియాస్ రాహుల్. ఇంకా అలియాస్ ల పేరుతో అరడజను వరకు పేర్లే ఉన్నాయి. ఊరు అన్నవరం సమీపంలోని శంకవరం గ్రామం. అప్పుడప్పుడు అల్లూరి..
ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన కొందరు వ్యక్తులు ఓ ముఠాగా తయారయ్యారు. .. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తేగడా, కలివేరు గ్రామాలకు చెందిన ఇద్దరు వ్యక్తులతో కలిసి గత కొంత కాలంగా..
అనపర్తికి చెందిన సత్య నాగమల్లేశ్వర రెడ్డి, వనజ భార్యభర్తలు. వీళ్లు గత రెండేళ్లుగా పార్వతీపురంలోనే నివాసం ఉంటున్నారు. సత్య నాగమల్లేశ్వర రెడ్డి స్థానిక పెట్రోల్ బంక్లో పని చేస్తున్నారు. కాగా, మే 11న వీరు తమ బంధువుల పెళ్లికి స్వగ్రామానికి వెళ్లారు.