NBF: భారతదేశంలోని అతిపెద్ద ప్రసార నెట్వర్క్ న్యూస్ బ్రాడ్కాస్టర్స్ ఫెడరేషన్ (NBF)లో ప్రముఖ బ్రాడ్ కాస్టర్ Tv9 నెట్వర్క్ చేరింది. టీవీ9 నెట్వర్క్కు ఎన్బీఎఫ్ స్వాగతం పలికింది.
టీఆర్పీ కుంభకోణంలో రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే అర్ణబ్ గోస్వామి,
TRP Scam: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్పీ కుంభకోణం కేసు ఊహించని మలుపు తిరిగింది. ముంబై పోలీసులు ఈ కేసును విచారిస్తుండగా, రిపబ్లిక్ టీవీ చీఫ్...
వివాదాస్పద కార్టూనిస్ట్ రచితా తనేజాపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసేందుకు అటార్నీ జనరల్ కేకే.వేణుగోపాల్ ఆమోదించారు. సుప్రీంకోర్టుపై ఆమె వేసిన కార్టూన్లు అభ్యంతరకరంగా ఉన్నాయని, న్యాయవ్యవస్థకే అవమానకరంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
సుప్రీంకోర్టును, జడ్జీలను అపహాస్యం చేస్తూ తాను చేసిన ట్వీట్లకు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని కామిక్ కునాల్ కమ్రా అన్నారు. రిపబ్లిక్ టీవీ జర్నలిస్ట్ ఆర్నాబ్ గోస్వామికి సుప్రీంకోర్టు..
రిపబ్లిక్ టీవీ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామికి సుప్రీంకోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేయడంపై వ్యంగ్యంగా, జోకింగ్ గా ట్వీట్లు చేసిన కమెడియన్ కునాల్ కమ్రా చిక్కుల్లో పడ్డారు. కోర్టు ధిక్కరణ ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. క్రిమినల్ కంటెంప్ట్ కి గాను కునాల్ పై దావా వేసేందుకు ఓ లా విద్యార్థికి, ఇద్దరు లాయర్లకు అటార్నీ జనరల్ �
రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్, జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామికి మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో ఆయన ముంబైలోని తలోజా జైలు నుంచి విడుదలయ్యారు.
రిపబ్లిక్ టీవీ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామిఫై జైల్లో దాడి జరిగిందని, తన కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు ఆయనను అనుమతించలేదని వచ్చిన వార్తలపై మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఆందోళన వ్యక్తం చేశారు.
రిపబ్లిక్ టీవీ ఎడిటర్-ఇన్-చీఫ్ అర్నాబ్ గోస్వామి అరెస్టుతో మహారాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య వివాదం తలెత్తింది. ఆయన అరెస్టును ఖండిస్తూ పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు ట్వీట్లు చేశారు. అయితే చట్టం ప్రకారం తాము నడచుకున్నామని, ఇది ఏ పార్టీకీ సంబంధించినది కాదని మహారాష్ట్ర మంత్రులు పేర్కొన్నారు. ఈ అరెస్టు �
రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ ఆర్నాబ్ గోస్వామికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై.. ఆయనపై పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయన సుప్రీం మెట్లెక్కారు. తనకు అరెస్ట్ నుంచి రక్షణ కావాలంటూ పిటిషన్ దాఖలు చేయడంతో.. ఆర్నాబ్ గోస్వామికి మూడు వ