ఆంధ్రప్రదేశ్కు చెందిన పలువురు విద్యార్ధులు విదేశాల్లో చిక్కుకుపోయారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ విమానాలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే కరోనా ప్రభావంతో ఫిలిప్పీన్స్లోని మనిలాలో భారతీయ విధ్యార్ధులు దాదాపు 180 మంది అక్కడి ఎయిర్ పోర్ట్లో పడిగాపులు గాస్తున్నారు. వీరిలో విశాఖ జ�
వైసీపీ మహిళా ఎంపీ.. వివాహ వేడుకలు సాదాసీదాగా జరిగాయి. ఒక సాధారణ అమ్మాయిలా వివాహం చేసుకున్నారు. ఇంతకీ పెళ్లి చేసుకున్న ఆ ఎంపీ ఎవరు అనుకుంటున్నారా..? అతిచిన్న వయస్సులోనే పార్లమెంట్కు ఎన్నికై రికార్డు సృష్టించిన అరకు ఎంపీ గొట్టేటి మాధవి. ఈరోజు (శుక్రవారం) తెల్లవారుజామున 3 గంటలకు విశాఖ జిల్లాలోని ఆమె స్వగ్రామం చెరబన్నపాల�
అరకు వైఎస్సార్సీపీ ఎంపీ గొడ్డేటి మాధవి వివాహ వేడుక 17న జరగనుంది. గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటకు చెందిన కుసిరెడ్డి శివప్రసాద్తో ఆమెకు నిశ్చితార్థం జరిగిందని ఎంపీ సోదరులు మహేశ్, ప్రసాద్ తెలిపారు. తెల్లవారుజాము 3.15 గంటలకు శరభన్నపాలెంలో వివాహం, విశాఖలో రిసెప్షన్ నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. కాగా అరకు లోక�