పొలీసులకు ఇప్పుడు పెద్ద చిక్కొచ్చి పడింది. ఎవరు లగేజ్ బ్యాగ్ తీసుకెళ్తున్నా అనుమానపడాల్సిన పరిస్థితి వచ్చింది. తాజాగా వైజాగ్ రైల్వే స్టేషన్లో షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగూచూసింది.
Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో(Telugu States) కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని భారత వాతావరణ శాఖ(IMD) పేర్కొంది. దీంతో చలి గాలుల తీవ్రత(Cold Waves) పెరుగుతోందని వెల్లడించింది. రానున్న రెండు రోజులు..
ప్రకృతి అందాలకు పెట్టింది పేరు కోనసీమ. పచ్చని పొలాలు, కొబ్బరి చెట్లు ఎటు చూసినా చాపల పరిచిన పచ్చటి వరి పొలాలు... అలాంటి అందాలకు మంచు తోడైతే ఆ అందాలను వర్ణించడం కవులకే సాధ్యం.
New Year Celebrations: న్యూ ఇయర్ వేడుకలకు మరికొన్ని గంటలే సమయం ఉంది. వేడుకలు చేసుకునేందుకు చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరు రెడీ అవుతున్నారు...
Special Trains: ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే వ్యవస్థ ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ఇబ్బందులు..
విశాఖపట్నం అనగానే సముద్రం గుర్తొస్తుంది ఎవరికైనా. అయితే, వైజాగ్ లో సముద్రాన్ని మించిన అందాలు చాలా ఉన్నాయి. కొన్ని ఆ సముద్రం చుట్టూ ఉన్న అద్భుతాలు అయితే, మరికొన్ని విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్నవి. ఇక్కడ ప్రకృతి రమణీయతతో పాటూ ఆధ్యాత్మిక వీచికలనూ మనం ఆస్వాదించవచ్చు. వైజాగ్ దగ్గరలో చూడవలసిన ప్రదేశాలలో కొన్ని ఇవే!
ప్రకృతి సోయగాలతో అలరారే ఆంధ్రా ఊటీ సరికొత్త కళ సంతరించుకుంటోంది. కొద్ది నెలలుగా కరోనాతో పర్యాటకులు లేక కళావిహీనంగా మారిన అందమైన లోయలు ఆకట్టుకునే సదుపాయాలతో అతిథులను రారమ్మని ఆహ్వానిస్తోంది.
Araku Ghat Road: భారీ వర్షాలకు విశాఖ ఏజెన్సీలో ఘాట్ రోడ్లు ప్రమాదకరంగా మారాయి. అరకు ఘాట్ రోడ్ లో వరదనీరు ఏరులై ప్రవహిస్తుండగా.. పాడేరు ఘాట్ రోడ్ లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. వర్షాలకు మట్టి కోతకు గురవడంతో బండరాళ్ళు కొండలపై నుంచి రోడ్లపైకి జారుతున్నాయి.
ఈ ఫోటోలో ఉన్న ముగ్గురు మహిళా ఎంపీలను గుర్తు పట్టారా? ఎక్కడో చూసినట్లు ఉంది కదూ.. వీరిలో ఇద్దరు మన తెలుగు వాళ్లే. అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, కాకినాడ ఎంపీ వంగా గీత, కేరళ అల్తుర్ ఎంపీ శ్రీ రమ్య హరిదాస్. ఇలా గిరిజన సాంప్రదాయ దుస్తుల్లో కనిపించారు...
ఫోటోలో ముగ్గురు మహిళా ఎంపీలు ఉన్నారు. వారు ఒక్కసారిగా గిరిజన సాంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. తిరగలి తిప్పుతూ.. రోకలిలో సామలు దంచుతూ.. కాసేపు సమయం గడిపారు. ఇంతకీ ఎవరా ఎంపీలు..? ఎందుకలా చేశారు..?