తెలుగు వార్తలు » Apsrtc AC Bus
కరోనా నేపథ్యంలో 8 నెలల తర్వాత ఏపీ- తమిళనాడు మధ్య బస్సు సర్వీసులు మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఏపీ నుంచి తమిళనాడుకు ఆర్టీసీ సర్వీసులు
లాక్డౌన్ 5.0 అమలులోకి రావటంతో దేశ, రాష్ట్ర ప్రభుత్వాలు సడలింపులపై దృష్టి పెట్టాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో జిల్లాల మధ్య బస్సు సర్వీసులను ప్రారంభించింది ఆర్టీసీ. లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో బస్సు సర్వీసులను రోజురోజుకు పెంచుతోంది. ఇది కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులతో జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఏసీ బస్సు