"ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం".. ఇది నిత్యం మనకు బస్సుల్లో (APSRTC) కనిపించే నినాదం. అయితే అలాంటి వాక్యాలు, మాటలు కేవలం బోర్డులకే పరిమితమయ్యాయి. క్షేత్రస్థాయిలో అవి అమలు అవడం లేదు. ప్రయాణికులను..
ప్రయాణీకులకు ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) గుడ్ న్యూస్ చెప్పింది. బస్సుల్లో చిల్లర సమస్యలను తగ్గించేందుకు స్వైపింగ్ మెషీన్లు, స్కానర్లను అందుబాటులోకి తీసుకురానుంది. డెబిట్కార్డు, ఫోన్ యూపీఐ ద్వారా పేమెంట్లు చేసుకునేందుకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్....
బస్ టికెట్లలో రాయితీ పొందేందుకు ఇకపై డిజిటల్ ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుందని పేర్కొంది. ఈమేరకు డిజిటల్ ఆధార్ కార్డును కూడా గుర్తింపు కార్డుగా పరిగణిస్తున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ ప్రకటించింది.
శ్రీవారి భక్తులపై అదనపు భారం పడింది. తిరుమల (Tirumala) శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శనార్థం వచ్చే వారిపై భారం మరింత పెరిగింది. డీజిల్ సెస్ ఛార్జీల పెంపుతో తిరుమల-తిరుపతి మధ్య నడిచే ఆర్టీసీ బస్సుల ఛార్జీలు పెరిగాయి. తిరుమల, తిరుపతి...
ధరల పెరుగులతో అష్టకష్టాలు పడుతున్న సామాన్యులపై ఆర్టీసీ (APSRTC) మరో పిడుగు వేసింది. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. రేపటి నుంచి బస్సు ఛార్జీలు పెంచాలని అధికారులు నిర్ణయించారు. డీజిల్ సెస్ పెంపు వల్ల...
ఆంధప్రదేశ్ ఆర్టీసీ కి చెందిన పల్లె వెలుగు బస్సు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతుంది. వర్షం నుంచి రక్షణ ఇచ్చే విధంగా ఈ బస్సుని ఓ బ్లూ కలర్ ప్లాస్టిక్ టర్బన్ తో కప్పారు. దీంతో ఈ ఫోటోని షేర్ చేస్తూ.. రకరకాల ఫన్నీ కామెంట్స్ తో ట్రోల్ చేస్తున్నారు. ఇదే విషయంపై ఆర్టీసీ ఈడీ అధికారి స్పందించారు..
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో చిల్లర పెద్ద సమస్య అనే విషయం తెలిసిందే. బస్సు ఎక్కే చాలా మంది ప్రయాణికులు.. పెద్ద నోట్లు ఇవ్వడం, వారందరికీ చిల్లర సర్దుబాటు..