Apple: చైనా ఇటీవల కరోనా కట్టడికై జీరో పాలసీ కింద కఠినమైన లాక్డౌన్లు విధించింది. దీంతో టెక్ దిగ్గజం యాపిల్ తయారీ కార్యకలాపాలు స్తంభించాయి. ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని చైనా నుంచి తరలించాలని కంపెనీ యోచిస్తోంది.
Apple employee resignation: కరోనా ప్రభావం దాదాపుగా తగ్గింపోవటంతో కంపెనీలు తమ ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రావాలని ఆదేశిస్తున్నాయి. రెండేళ్లుగా ఇళ్ల వద్ద నుంచే పనిచేసిన చాలా మంది ఆఫీసులకు రమ్మనటంతో రిజైన్ చేస్తున్నారు.
మార్కెట్లో ఎన్ని రకాల బ్రాండ్ ఫోన్లు ఉన్నప్పటికీ.. యాపిల్ బ్రాండ్కి ఉండే క్రేజే వేరు. ఎప్పటికప్పుడు మార్కెట్లో తన ప్రత్యేకతను కాపాడుకోవడంలో యాపిల్ కంపెనీ సక్సెస్ అవుతూ వస్తుంది. అందుకే యాపిల్ ఉత్పత్తులకు ముఖ్యంగా ఆ సంస్థ తయారీ చేసే ఫోన్లకు...
ఇప్పటికే భారత ప్రభుత్వం ఇచ్చిన డిజిటల్ స్ట్రైక్స్తో వేల కోట్లలో నష్టాన్ని చవిచూస్తున్న చైనాకు.. దిగ్గజ మొబైల్ సంస్థ యాపిల్ కూడా ఊహించని షాక్ ఇచ్చింది.