ఏపీలో ప్రభుత్వం ఇచ్చిన సెంటు స్థలాల పై కోర్టుకు వెళ్లి స్టే తేవడం వెనుక టీడీపీ కుట్ర ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి
'మా' మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు రోజురోజుకూ మరింత రసవత్తరంగా మారుతున్నాయి. సినీ ఇండస్ట్రీలో సరికొత్త సమీకరణాలకు
కర్నూలు జిల్లా పత్తికొండ టమోటా మార్కెట్ను ఎమ్మెల్యే శ్రీదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు తగిన గిట్టుబాటు ధర రాకపోవడంతో
ఆంధ్రప్రదేశ్ రైతులు సాగు చేసే ప్రతి పంట ఈ-క్రాప్లో రిజిస్టర్ చేయించాలని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు రైతన్నలకు విన్నవించారు...
ఇండియాకు తనను అప్పగించాలన్న ఉత్తర్వులను సవాలు చేస్తూ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ దాఖలు చేసిన అప్పీలును లండన్ కోర్టు కొట్టివేసింది.
TS Police stop ambulance : చికిత్స కోసం రోగులతో వెళుతోన్న అంబులెన్స్ లను తెలంగాణ సరిహద్దుల్లో నిలిపివేస్తోన్న వ్యవహారాన్ని ఏపీ సర్కారు సీరియస్ గా తీసుకుంది.
మాజీ కేంద్ర మంత్రి ఎం.జె.అక్బర్ కేసులో ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ అప్పీలు దాఖలు చేస్తామని ఆయన తరఫు లాయర్ గీతా లూథ్రా ప్రకటించారు.
ఉగ్రవాద సంస్థ ఐసిస్ తో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు ఎదుర్కొన్న 27 ఏళ్ళ అరీబ్ మజీద్ అనే వ్యక్తికి కింది కోర్టు ఇచ్చిన బెయిల్ సబబేనని బాంబే హైకోర్టు..
ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేసినందుకు ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతికి ఇక్కడి కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించింది.
కరోనా మహమ్మారి కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను పునరుద్దరించేందుకు 900 బిలియన్ డాలర్ల ప్యాకేజీకి ఆమోదం తెలపాలని...
Channel No. 1459
Channel No. 905
Channel No. 722
Channel No. 1667
Channel No. 176