APIIC Chairman and MLA Roja: తెలుగు రాష్ట్రాల్లో రోజా అంటే తెలియని వారుండరు. తొలుత నటిగా మంచి గుర్తింపు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కొత్త ఇండస్ట్రియల్ పాలసీ వచ్చేసింది. ఈ పారిశ్రామిక విధానాన్ని మంత్రి గౌతమ్ రెడ్డి, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా...
ఏపీఐఐసీ చైర్మన్, ఎమ్మెల్యే రోజాపై దాడి యత్నం చినికి చినికి గాలివానగా మారుతోంది. సొంత పార్టీ కార్యకర్తలపైనే ఎమ్మెల్యే కేసులు పెట్టే వరకు వెళ్లింది వ్యవహారం. ఈ మేరకు పుత్తూరు పోలీస్ స్టేషన్లో పలువురు వైసీపీ కార్యకర్తలపై కేసు నమోదైంది. కేబీఆర్పురంలో గ్రామ సచివాలయ భూమిపూజకు వెళ్లిన సమయంలో సురేష్, రిషేంద్ర, హరీష్, సంప�
నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజాకు చేదు అనుభవం ఎదురైంది. చిత్తూరు జిల్లాలోని పుత్తూరు మండలం కేబీఆర్ పురంలో గ్రామ సచివాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఆమెను సొంత పార్టీ నేతలే అడ్డుకున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత నుంచి ఇప్పటి వరకు తమను పట్టించుకోలేదని, కనీసం పార్టీ కార్యకర్తలను కూడా రోజా పట్టించుకోవడం లేదని వారు
జబర్దస్త్ వద్దు. జనమే ముద్దు. ఈ కొత్త స్లోగన్ అందుకున్నారు వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా సెల్వమణి. వైసీపీ సర్కార్ రావడంతో మంత్రి పదవిపై ఆమె ఆశపడ్డారు. కానీ రాజకీయ లెక్కలు కలిసి రాలేదు. అయితే ఆమె టార్గెట్ మార్చారు? కొత్త లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇంతకీ ఏంటా లక్ష్యం ? నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా…ఏపీ�
రోజా, వాసిరెడ్డి పద్మ… వీరిద్దరూ చాలాకాలం పార్టీకి ప్రధానమైన గొంతుకగా ఉన్నారు. వారు మీడియాతో మాట్లాడినా – టీవీ డిబేట్లలో పాల్గొన్నా రాష్ట్రమంతా వినేది. కానీ ఈ ఇద్దరి గొంతూ కొన్నాళ్లుగా వినిపించడం లేదు. ముఖ్యంగా ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూడా ఈ ప్రధాన గళాలు నెమ్మదించడంతో పార్టీకి ఇబ్బందులు తప్పడం లేద�
వైసీపీలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే నాయకుల్లో రోజా ఒకరు. ఆమె ఏం చేసినా అది ఒక సెన్షేషన్ అవుతుంది. తాజాగా ఏపీఐఐసీ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టిన రోజాకు అందించాల్సిన జీతభత్యాలకు సంబంధించి.. ప్రభుత్వం జీవోను జారీ చేసింది. ఏపీఐఐసీ ఛైర్మన్గా రోజాకు రూ.3.82 లక్షల జీతభత్యాలు అందివ్వనున్నారు. చైర్ పర్సన్ హోదాలో ఉన్న రోజాకు నెలక ర�
ఏపీఐఐసీ చైర్మన్, నగరి ఎమ్మెల్యే రోజా ఏది చేసినా అది ఒక సంచలనమే. తాజాగా ఆమె చిత్తూరు జిల్లా పుత్తూరులోని ప్రభుత్వ కాలేజీ ఆవరణలో పురపాలక సంఘం ఏర్పాటు చేసిన పబ్లిక్ జిమ్ను ప్రారంభించారు. పబ్లిక్ జిమ్లోని పలు సాధనాలతో కాసేపు వర్కవుట్స్ చేసిన రోజా.. క్రమం తప్పకుండా జిమ్ చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పారు. ప్రజలంత
ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు కావస్తోంది. పూర్తి స్థాయిలో మంత్రివర్గం ఏర్పడింది. అలాగే మరికొన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేశారు. టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి, కాపు కార్పొరేషన్ చైర్మన్గా జక్కంపూడి రాజా, ఏపీఐఐసీ చైర్మన్ గా రోజా, తుడా చైర్మన్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మహిళా కమిషన్ చైర�