దాదాపు ఏడు నెలల గ్యాప్ తర్వాత ఏపీ కాంగ్రెస్ సారథి నియమితులయ్యారు. ఆ బాధ్యతలను మాజీ మంత్రి శైలజానాథ్కు అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది అఖిల భారత కాంగ్రెస్ పార్టీ. అనంతపురం జిల్లాకు చెందిన సాకె శైలజానాథ్.. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. మంచి వాగ్ధాటి కలిగిన శైలజానాథ్ అప్పట్లో సమైక్యాం
ఏపీ అసెంబ్లీలో ఖాతాలేని బీజేపీ ఏకంగా అధికారాన్నే టార్గెట్ చేసుకుంది. ఆమధ్య నలుగురు రాజ్యసభ ఎంపీలకు కండువాలు కప్పి, ఏకంగా టిడిపి రాజ్యసభాపక్షాన్నే విలీనం చేసుకున్న తర్వాత మరో 10 మందికి వెల్కమ్ చెప్పింది. కమలం గడప తొక్కినవారంతా ఏపీలో జెండా ఎగరేస్తాం.. అంటూ నేడో, రేపో అధికారం ఖాయమన్న విధంగా ప్రకటనలిచ్చేస్తున్నారు. ప్
రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడుతున్నారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్.. జనాలను భయపెట్టి పాలన సాగించాలని చూస్తున్నారని మండిపడ్డారు. సొంత బాబాయి హత్యకు గురైతే.. అందుకు కారకులను పట్టుకోవడం చేతకాని ముఖ్యమంత్రి తెలుగుదేశం కార్యకర్తలపై దాడులను ప్రోత్స�