తెలుగు వార్తలు » Apartment
NRI family murder : విశాఖపట్నంలోని అపార్ట్ మెంట్లో మంటలకు ఫ్యామిలీలోని నలుగురు చనిపోయారన్న ఘటనపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి..
Panic incident in visakhapatnam : విశాఖలో దారుణం జరిగింది..
అమెరికా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన భారత సంతతికి చెందిన మహిళ కమలా హారిస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ఇంటితో దాదాపు 17 ఏళ్లుగా ఉన్న బంధాన్ని....
అపార్ట్మెంట్ బిల్డింగ్ పైనుండి పడి అపార్ట్మెంట్ వాచ్మన్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు.
నగరంలో ఓ అపార్ట్మెంట్లో జరిగిన బర్త్డే పార్టీతో ఏకంగా 23 మందిలో కరోనా లక్షణాలు బయటపడటం కలకలం రేపుతోంది.
కాకినాడలో ఓ భవనం భూమిలోకి కుంగిపోయింది. భాస్కర్ అపార్ట్మెంట్ మూడు పిల్లర్లు ఒక్కసారిగా కుంగిపోయాయి. అయితే ఏ క్షణంలోనైనా అపార్ట్ మెంట్ కూలిపోయే అవకాశం ఉండటంతో ముందుగానే భనవం వాసులు అక్కడి నుంచి ఖాళీ చేశారు. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు అపార్ట్మెంట్ వద్దకు చేరుకున్నారు. కాగా, ఈ అపార్ట్ మెంట్ 13 ఏళ్ల క్రితం న�
చెన్నైలో గ్లాసు నీళ్ల కోసం అక్కడి ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో రోజు చూస్తూనే ఉన్నాం. మరోవైపు బెంగళూరులో కూడా నీటి కొరత ఏర్పడుతోంది. దీంతో కర్ణాటక ప్రభుత్వం సంచలన ప్రతిపాదన చేసింది. బెంగళూరు నగరంలో వచ్చే ఐదేళ్లలో కొత్తగా అపార్ట్మెంట్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వకూడదని ప్రతిపాదించింది. కర్ణాటక డిప్యూటీ సీఎం జి.�