నగిరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్పర్సన్ రోజా సెల్వమణి నోరు జారారు. ఆడవాళ్ల పుట్టుకను ముఖ్యమంత్రి అవమానిస్తాడంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ప్రమాణ స్వీకారంలో రోజా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతిపక్ష టీడీపీపై ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో ‘‘కారు షెడ్డులో ఉండాలి.
ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్గా వాసిరెడ్డి పద్మ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత.. వాసిరెడ్డి పద్మతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, నారాయణ స్వామి, మంత్రులు ధర్మాన కృష్ణదాస్, జయరాములు, తానేటి వనితి, చెరుకు�
ఏపీ మహిళా కమీషన్ చైర్ పర్సన్ పదవికి నన్నపనేని రాజకుమారి రాజీనామా చేశారు. గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్కి తమ రాజీనామా పత్రాన్ని అందచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం మారింది కాబట్టి నైతిక బాధ్యతగా రాజీనామా చేశానన్నారు. మూడేళ్ళ యాన్యువల్ రిపోర్ట్ గవర్నర్కి అందజేశానని.. నా రిపోర్ట్ చూసి ఆయన అభినందించారన్నా