Andhra Pradesh: కోనసీమ జిల్లాలో వింత కప్పలు కలకలం రేపాయి. వింత కప్పల దర్శనంతో ఎలాంటి విపత్తులు సంభవిస్తాయోనని
నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ సహా అనేక ప్రాంతాల్లో రెండు రోజుల్లో విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో రానున్న మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాంతంలో వాతావరణం ఏ విధంగా ఉండనున్నదో ప్రకటించింది.
AP Weather Alert: నేడు కృష్ణా జిల్లాలో ఒకటి లేదా రెండు చోట్ల వడ గాలులు వీచే అవకాశం ఉంది. రాబోవు రెండు రోజులలో కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో గరిష్ట ఉష్ణో గ్రతలు , సగటు ఉష్ణో గ్రతల కంటే 2 - 4 డిగ్రీ ల సెంటీగ్రేడ్ అధికం గా ఉండే అవకాశం ఉంది.
రేపు ఉత్తర కోస్తాలోని తూర్పు , పశ్చిమ గోదావరి జిల్లాల్లో, దక్షిణ కోస్తాలోని కృష్ణ, గుంటూరు జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల వడ గాలులు వీచే అవకాశం ఉంది.
AP Weather Report: భారత దేశంలోకి నైరుతి రుతుపవనాల రాకకు సంబంధించి కీలక్ అప్డేట్ విడుదల చేసింది భారత వాతావరణ శాఖ. దక్షిణ అరేబియా సముద్రంలోని..
నైరుతి రుతుపవనాలు బలపడి కేరళ, తమిళనాడు. లక్ష్యదీప్, ఆంధ్రపదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాల నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో రానున్న రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులను ప్రకటించారు.
రానున్న రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు.. దక్షిణ బంగాళాఖాతం, మొత్తం అండమాన్ సముద్రం, అండమాన్ దీవుల సహా తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలకు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను అసని.. సాయంత్రం తీవ్ర వాయుగుండంగా మారి మచిలీపట్టణం, నర్సాపూర్ కి మధ్య తీరం దాటింది. ఈరోజు మరింత బలహీనపడి వాయుగుండంగా మారి తీవ్ర అల్పపీడనంగా మారిందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది.
AP Weather Alert: వాతావరణంలో ఆకస్మిక మార్పుల కారణంగా.. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి.
AP Weather Alert: తూర్పు విదర్భ నుండి తెలంగాణ, రాయలసీమ మీదుగా అంతర్గత తమిళనాడు వరకు ద్రోణి ఒకటి సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్లు..