తెలుగు వార్తలు » AP Speaker
గుజరాత్ లో నిర్వహిస్తోన్న 80వ స్పీకర్ల సదస్సులో పాల్గొన్న ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలకోపన్యాసం చేశారు. రాష్ట్రపతి రామ్నాథ్, ఉపరాష్ట్రపతి వెంకయ్య, ఇతర రాష్ట్రాల స్పీకర్లు హాజరైన ఈ సమావేశంలో తమ్మినేని.. శాసన వ్యవహారాల్లో కోర్టుల జోక్యంపై ప్రసంగించారు. శాసనవ్యవస్థకు రాజ్యాంగం నిర్దిష్టమైన అధికారాలు ఇచ్చింది.. క
అధికార పగ్గాలు చేపట్టినప్పట్నించి సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ ముందరి కాళ్ళకు ముగ్గురు బ్రేకేస్తున్నారన్న చర్చ వైసీపీలో జోరందుకుంది. ఎన్నికల ప్రచారంలోను, అంతకు ముందు పాదయాత్రలోను తానిచ్చిన హామీలను ఒక్కటొక్కటే అమలు పరుస్తున్న ముఖ్యమంత్రి జగన్.. రాష్ట్ర ముఖచిత్రాన్ని సమూలంగా మార్చే దిశగా అ�
ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారామ్పై మండి పడ్డారు మాజీ ప్రభుత్వ విప్, తెలుగుదేశం నేత కూన రవికుమార్. సొంత ఊరికి కనీసం రహదారి, మౌలిక సదుపాయాలు కల్పించలేని తమ్మినేని అమరావతి రాజధానిని ఎడారితో పోల్చడం సిగ్గు చేటంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు కూన. స్పీకర్ స్ధానంలో వుంటూ ఆంధ్రా బిత్తర సత్తిలా తమ్మినేని వ్యవహరిస్తున్నారని విమర్�
వచ్చేనెలలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న వేళ.. టీడీపీకి భారీ ఝలక్ తగిలింది. టీడీపీకి చెందిన ముగ్గురు కీలక నేతలకు.. సభాహక్కుల నోటీస్ జారీ అయ్యాయి. ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, కూన రవి కుమార్లు ఏపీ స్పీకర్ గౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ.. అసెంబ్లీ సెక్రటరీ సభాహక్కుల నోటీసులు పంపారు. అంతేకాదు.. ఈ ప్రివిలై�
ఏపీలో కనీవినీ ఎరుగని రాజకీయ వ్యూహానికి తెరలేస్తోంది. ఇంతకాలం అధికార పార్టీలోకి.. ప్రత్యర్థి పార్టీల నేతలను ఆకర్షించడం.. వారు తమ పదవులకు (ఎంపీలు, ఎమ్మెల్యేలు) రాజీనామా చేయకుండానే పార్టీలు మారడం జరిగిపోయేది. అధికార పార్టీ ఆదేశాల మేరకు స్పీకర్లు.. వారిపై వచ్చే అనర్హత ఫిర్యాదులను ఏ నిర్ణయం తీసుకోకుండా నిరవధికంగా పెండింగ్
ప్రతిపక్ష టీడీపీ నాయకులపై స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలను కౌన్ కిస్కాగాళ్లు అంటూ ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు. సోమవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఆయన.. కొత్తగా ఎంపికైన గ్రామ వాలంటీర్లతో ముచ్చటించారు. సీఎం వైఎస్ జగన్ పాదయాత్ర చేపట్టిన సమయంలో వచ్చిన ఆలోచనే ఈ గ్రామ వాలంటీర్ల �
శాసనసభలో, మండలిలో సభ్యులు ఎలా ప్రవర్తించాలి..నిబంధనల ఎలా ఉంటాయో ప్రతి సభ్యుడు తెలుసుకోవాలని, అధికార సభ్యుడు అయినంత మాత్రాన స్పీకర్ అవకాశం ఇస్తారని ఎవరూ అనుకోవద్దని సీఎం వైఎస్ జగన్ అన్నారు. గత ప్రభుత్వంలా ఎకపక్ష వైఖరి అవలంభించుకుండా గౌరవ స్పీకర్ సభ్యులందరికీ మాట్లాడేందుకు అవకాశం కల్పించి సభను హుందాగా నడిపిస్తారన�
ఏపీ అసెంబ్లీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు. వారందరికి రేపట్నుంచి రెండ్రోజులపాటు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. సభా నియమాలు, హక్కులు, బాధ్యతలు, సంప్రదాయాలపై వివిధ రంగాల నిపుణులతో శిక్షణ ఇప్పిస్తామన్నారు. ప్రస్తుత అసెంబ్లీలో 100మందికి పైగా నూతనంగా ఉన్�
కోడెల 40 ఏళ్ల రాజకీయ జీవితమంతా బూత్ క్యాప్చరింగ్లు, దాడులతోనే గడిచిందని ఆరోపించారు వైసీపీ నేత అంబటి రాంబాబు. ఇనిమెట్లలో కోడెలపై దాడి జరగలేదని.. ఆయన బూత్ క్యాప్చరింగ్ చేస్తే.. ప్రజలే అడ్డుకున్నారని వివరించారు అంబటి. అయినా.. ఆయనే కావాలని అక్కడ హంగామా సృష్టించారని పేర్కొన్నారు. చేయాల్సిందంతా ఆయన చేసేసి.. మళ్లీ.. వైసీపీ కార�