తెలుగు వార్తలు » AP SEC Nimmagadda Ramesh Kumar
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ హవా కొనసాగింది. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది.
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ రచ్చ రేపుతోంది. రాజకీయ పార్టీల మధ్య వైరంతో వాతావరణం వేడెక్కింది. నామినేషన్ల విత్ డ్రా ప్రక్రియ నేటితో ముగుస్తండటంతో ఉత్కంఠ నెలకొంది.
AP SEC Orders : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా మార్చి 10ని సెలవుదినంగా ప్రకటించాలని ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కలెక్టర్లను ఆదేశించారు.
ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎస్ఈసీ వర్సెస్ ప్రభుత్వంగా సీన్ మారిన విషయం తెలిసిందే. ఎస్ఈసీపై అధికారపార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు..
AP Local Body Elections: ఏపీలో పంచాయితీ ఎన్నికలు పొలిటికల్ హీట్కు రాజుకుంది. ఎస్ఈసీ నిమ్మగడ్డ ప్రసాద్ తీరుపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి..
రాజ్యాంగ బద్దంగానే ఏపీ పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై నేడు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
Minister Botsa Satyanarayana: పంచాయతీ ఎన్నికలపై సుప్రీం కోర్టు తీర్పును శిరసావహిస్తామని ఏపీ మంత్రి బోత్స సత్యనారాయణ అన్నారు. గ్రామాల్లో ఏకగ్రీవాలు ఎప్పటి ...
AP Local Body Elections: ఏపీ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రీషెడ్యూల్ విడుదల చేశారు. ...
గంటకు గంటకు.. నిమిష నిమిషానికి అన్నట్టుగా రెండిటి మధ్య వ్యవహారాలు సాగుతున్నాయి. ట్విస్టులు, గందరగోళాల మధ్య రేపు ఏం తేలబోతుందన్నది.