ఏపీలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం విడుదల చేసింది. గతంలో నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు చనిపోయిన చోట్ల మళ్లీ నామినేషన్లు..
రాజ్యాంగం ప్రకారం ఒక వ్యవస్థలోకి మరో వ్యవస్థ చొరబాటు కుదరదని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అన్నారు. తమ విధుల్లో జోక్యం చేసుకున్నారు కనుకే కోర్టుకు వెళ్లామని ఎస్ఈసీ అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో..