ఆత్మహత్యలతో పెద్ద దిక్కును కోల్పోయిన రైతు కుటుంబాలకు సహాయమందించడంలో జాప్యంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీ జిల్లాకు కోటి రూపాయలు రిజర్వులో వుంచినా ఇంకా చాలా రైతు కుటుంబాలకు సాయమెందుకు అందలేదని ఆయన కలెక్టర్లపై మండిపడ్డారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి మంగళవారం వీడియో �
జగన్ పాలనలో ప్రతీ కుటుంబం ఆరు నెలల్లో 15 వేల రూపాయలు నష్టపోయిందంటున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఎన్నికల్లో హామీ ఇచ్చి.. తీరా అధికారంలోకి వచ్చాక మాట మార్చిన జగన్ ప్రతీ కుటుంబాన్ని నిలువునా ముంచేశారని పవన్ కల్యాణ్ ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు. వైసీపీ ఎన్నికల హామీలో వృద్ధాప్య పెన్షన్ను నెలకు 2 వేలు నుంచి 3 వేల రూపా�
ఏపీలో మందుబాబులకు వరుసగా షాకులిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా మరో షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. అయితే ఈసారి ఇచ్చే షాక్తో మందుబాబులకు దిమ్మ తిరిగిపోవడం ఖాయమంటున్నారు. ఇంతకీ ఏంటా షాక్? ఏపీలో విడతల వారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి
ఏపీలో ఇంగ్లీషు మీడియం రగడ ఒకవైపు కొనసాగుతుండగానే దానికి మరింత ఆజ్యం పోసే కామెంట్లు చేశారు ప్రొ.కంచె ఐలయ్య. ఇంగ్లీషుని ప్రోత్సహించాల్సిన అవసరం వుందంటూనే ఆయన చేసిన కామెంట్లు తెలుగుదేశం, జనసేన పార్టీల్లో కాక రేపుతున్నాయి. తెలుగు నేర్చుకోవాల్సిన అవసరం వుందంటూనే మంచి భవిష్యత్తుకు ఇంగ్లీషు భాషా పరిఙ్ఞానం అవసరమని కంచె ఐ
ఏపీలో రాజధానికి అడ్రస్ ఎక్కడన్న అంశం మళ్లీ రాజకీయాల్ని వేడెక్కిస్తోంది. రాజధానిపై మళ్ళీ రగడను రాజేస్తోంది. ఇందుకు పవన్ కల్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలే ఆజ్యం పోశాయి. రాజధానిపై ఏర్పాటైన నిఫుణుల కమిటీని ప్రస్తావిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించిన పవర్ స్టార్పై వైసీపీ ముప్పేట దాడి మొదలుపెట్టింది. రాజధాని కోసం జగన్ ప్ర�
విజయవాడ: రైతులకు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి రూ. 9 వేలు ఇవ్వాలని నిర్ణయించింది. 5 ఎకరాల్లోపు ఉన్న రైతులకు రూ. 9 వేలు, 5 ఎకరాలకు పైగా ఉన్న రైతులకు రూ. 10 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఎన్నికలకు ముందే రైతుల ఖాతాల్లో రూ. 4 వేలు జమ చేయనుంది. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఎన్నికల కంట�