తెలుగు వార్తలు » Ap Political News
ఏపీలో చర్చనీయాంశంగా మారిన విగ్రహాల విధ్వంసంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. పోలీసులు మరింత కఠినంగా వుండాలని వార్నింగ్ ఇచ్చారు. దేవుళ్ళ విగ్రహాలతో...
ఏపీ సీఎం రాష్ట్ర ఉన్నతాధికారులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇళ్ళ పట్టాల పంపిణీపై కీలక ఆదేశాలు జారీ చేశారు. గురువారం సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతోను...
శీతాకాలంలో సీమలో ఫ్యాక్షన్ రాజకీయాలు వేడెక్కాయి. ఎంపీ గోరంట్ల మాధవ్, పరిటాల రవి తనయుడు శ్రీరామ్ మధ్య మాటల యుద్దం జరుగుతోంది.
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఉచిత సలహా ఒకటి ఇచ్చారు. ముప్పై ఏళ్ళ పాటు రాష్ట్రాన్ని పాలిస్తానంటున్న జగన్.. తన సలహా పాటించకపోతే ఎలా అంటూ విస్మయం వ్యక్తం చేశారాయన.
ఏపీ క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారయ్యింది. జులై 22 అంటే రేపు(బుధవారం) మధ్యాహ్నం 1.29 నిమిషాలకు ఇద్దరు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం..
రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ ముహూర్తం ఖరారు చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ నెల 22 మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ ఉండబోతుంది. ఆ రోజు ఇద్దరు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాజీనామా చేసిన మంత్రుల సామాజిక వర్గానికే తిరిగి మంత్రి వర్గంలో..
కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. తాజాగా రాజ్భవన్ ఉద్యోగులకు కరోనా సోకింది. రాజ్భవన్లో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్గా తేలింది.