ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డీఈఈ ఎం.వీ.విద్యాసాగర్పై ప్రభుత్వం వేటు వేసింది. సీఎం జగన్ని, ప్రభుత్వ విధానాలను అసభ్యకరంగా తిడుతూ విద్యాసాగర్ వాట్సాప్ గ్రూప్లో కొన్ని పోస్ట్లు పెట్టారు. డీఈఈ పెట్టిన ఈ పోస్ట్లను వాట్సాప్లో ఉన్న మిగిలిన ఉద్యోగులు సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. దాన్ని పరిశీలి�