తెలుగు వార్తలు » AP News Updates
NTR 25th Death Anniversary: టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 25వ వర్ధంతి సందర్భంగా...
ఏపీలో గత పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో దెబ్బతిన్న కుటుంబాలను తక్షణం ఆదుకోవాలని ఆదేశాలు జార చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అక్టోబర్ 14వ తేదీన...
ఏపీలోని డిగ్రీ కాలేజీల ఫీజులను రాష్ట్ర విద్యాశాఖ ఖరారు చేసింది. 2020-21, 2021-22, 2022-23 విద్యాసంవత్సరాలకు ఖరారు చేసిన ఫీజులు అమలులోకి రానున్నాయి.
ఆంధ్రప్రదేశ్లోని మరో ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం విశ్వేస్వరరాయపురంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఐస్ ఫ్యాక్టరీలో అమ్మోనీయం గ్యాస్ లీకైంది. ఇక ఈ విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం ఘటనా స్థలానికి చేరుకున్నారు. అటు రెవెన్యూ, ఫైర్ సిబ్బం�
గుంటూరు జిల్లాలో కరోనా పేషెంట్లను తీసుకెళ్తున్న 108 అంబులెన్స్ బోల్తా కొట్టింది. గుంటూరు నుంచి మంగళగిరి దగ్గర్లో ఏర్పాటు చేసిన కరోనా స్పెషల్ ఆసుపత్రికి కరోనా పేషెంట్లను తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గుంటూరు నుంచి మంగళగిరి వైపు బయల్దేరిన అంబులెన్స్ను పెదకాకాని గ్రామ శివార్లలో లారీ ఢీకొట్టడంతో బోల్తా కొట్
ఏపీలో ఫ్యాక్షన్ పగలు భగ్గుమన్నాయి. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం చిన్న పూజర్ల గ్రామంలో ఇరు వర్గాల ఘర్షణ జరిగింది. రాళ్లు కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ గొడవలో బ్రహ్మ నాయుడు అనే వ్యక్తి మృతి చెందాడు. ప్రతిగా ప్రత్యర్థి వర్గం దాడులకు తెగబడటంతో మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇక కృష్ణాజిల్లా చందర్
‘నేను మూర్ఖుడిని.. నేను సమాజానికి శత్రువుని.. నేను మాస్క్ పెట్టుకోను… పనీపాటా లేకుండా ఉత్తినే రోడ్డు మీద తిరిగి కరోనా వైరస్ను వ్యాప్తి చేస్తాను. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటాను’… ఇవి కేవలం చెప్పడమే కాదు.. ఇదంతా సెల్ఫీ తీసి వాట్సప్లో డీపీ పెట్టాలి. రోడ్లపై అడ్డదిడ్డంగా తిరుగుతూ మాస్క్లు పెట్టుకోని వారికి ఓ ఎస్ఐ �
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఏపీలో లాక్డౌన్ కొనసాగుతోంది. పోలీసులు అనేక కష్టనష్టాలకోర్చి విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో రోడ్లపైకి రావొద్దని పోలీసులు ఎంత హెచ్చరించినా కొందరు వారి మాటల వినడం లేదు. ఫస్ట్ దండం పెట్టారు..తర్వాత లాఠీ పట్టారు..అయినా కొందరు ఆకతాయిల్లో నో ఛేంజ్. వినూత్న రీతిల�
ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం అమలుపై హైకోర్టు తీర్పుతో సర్కార్ దిగొచ్చింది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులు ఏ మీడియంలో చదవాలో ఎంపిక చేసుకునే బాధ్యతను ప్రభుత్వం తల్లిదండ్రులకే కల్పించింది. ఈ మేరకు మంగళవారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఇంగ్లీషు మీడియంపై హైకోర్టు తీర్పు నేపథ్యం�
గుంటూరులో ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. మృతులను అబ్దుల్లా, రేష్మలుగా నిర్దారణ అయ్యింది. వీరిద్దరూ కాలేజ్ లో చదువుకుంటున్నప్పటి నుంచే ప్రేమించుకుంటున్నట్లు తెలుస్తోంది. చదువులు ముగిసిన అనంతరం వీరు బ్రాడీపేటలోని రెప్కో హోమ్ ఫైనాన్స్లో ఉద్యోగం చేస్తున్నారు. కాగా ఈ ప్రేమ జంట బ్యాంక్లోనే �