ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే "గడప గడపకు మన ప్రభుత్వం" పేరుతో ప్రతి ...
AP Politics: మంత్రులందరితో రాజీనామా చేయించిన ముఖ్యమంత్రులు సక్సెస్ అయ్యారా.. గతంలో అలా చేసిన వారి వ్యూహం బెడిసి కొట్టిందా. అంజయ్య, ఎన్టీఆర్, మాయావతి,..
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ ఆధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం(Cabinet Meeting) ముగిసింది. సమావేశం ముగిసిన వెంటనే 24 మంది మంత్రులు తమ రాజీనామా లేఖలను సీఎంకు అందజేశారు. ఈ క్రమంలో ఈ నెల 11న కొత్త మంత్రిమండలి...
ఇప్పటివరకు జరిగిన కేబినెట్ సమావేశాలు ఒక ఎత్తు.. ఇప్పుడు జరుగుతున్న మీటింగ్ మరో ఎత్తు. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. కేబినెట్ భేటీ తర్వాత ప్రస్తుతమున్న..
కరకట్టపై జరిగిన రాజకీయ యుద్ధం కంటిన్యూ అవుతోంది. ఇవాళ కూడా వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఉదయం నుంచి వరుసబెట్టి విమర్శలు, ప్రతి విమర్శలు