తెలుగు వార్తలు » AP Minister Botsa Satyanarayana
Minister Botsa Satyanarayana: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ వ్యవహారశైలిపై రాష్ట్ర మంత్రులంతా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
స్టీల్ సిటీ వైజాగ్ దిశగా మెట్రో రైలు ప్రాజెక్టు వడివడిగా పరుగులు పెడుతోందా? విజయవాడ మెట్రో ప్రాజెక్టు కంటే ముందుగానే విశాఖ మెట్రో పనులు ప్రారంభం కానున్నాయా?
ఆంధ్రప్రదేవ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మంత్రి బొత్సకు కీలక శాఖలను కేటాయించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నూతన బాధ్యతలను అప్పగిస్తూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది...
విజయవాడకు మరో మణిహారం వచ్చి చేరుతోంది. నగరంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. నగరంలో రోడ్ అండ్ బ్రిడ్జ్ నిర్మాణంకు ప్లాన్ చేసింది.
Minister Botsa Satyanarayana Comments TDP : పేదలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంచి చేస్తుంటే ప్రతిపక్షం కుట్ర చేస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. లోకకళ్యాణం కోసం జరిగే తపస్సును రాక్షసులు అడ్డుకున్నాట్టు, కన్ను కుట్టిన ప్రతిపక్ష టీడీపి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు అడ్డుకుంటోందని విమర్శించారు. భూ సేకరణ ద్వారా పేదలకు భూమి ఇచ్చే
ప్రస్తుతం ఏపీలో రాజధానిపై పెద్ద రగడే జరుగుతోంది. ముఖ్యంగా అమరావతిలో.. రైతుల ఆందోళలను మిన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో.. మంత్రి బొత్స సత్యనారాయణ రైతుల ఆందోళనపై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీఎన్ రావు కమిటీ నివేదికపై కేబినెట్లో చర్చిస్తామన్నారు. రైతులు ఇచ్చిన భూములను అభివృద్ధి చేసి ఇస్తామని
జనసేన అధినేత పవన్ కల్యాణ్పై నిప్పులు చెరిగారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. పవన్ కల్యాణ్ మాట్లాడే భాష సరిగ్గా లేదంటూ.. ఆయనలో అహంకారం కనిపిస్తోందని ఘాటైన వ్యాఖ్యలు చేశారు బొత్స సత్యనారాయణ. నోరుంది కదా ఏది పడితే అది మాట్లాడొద్దని, నోరు తమకు, తమ పార్టీ నేతలకు వుందని హెచ్చరించారు బొత్స. పవన్ కళ్యాణ్ ఇంగ్లీష్ తో పాటు తెలుగు
అమరావతి పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కాయి. రాజధాని నిర్మాణం పేరిట.. సొంత వ్యక్తులకు ప్రయోజనాల కోసం..సొంత ఇమేజీని పెంచుకు క్రమంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చంద్రబాబు చిన్నాభిన్నం చేశారంటూ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన ఘాటు వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయ దుమారానికి తెరలేపాయి. గత అయిదేళ్ళలో రాజధాని నిర్మాణం పేరిట అక్షరాల
వోక్స్ వ్యాగన్ కుంభకోణం కేసులో ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. జర్మనీకి చెందిన వోక్స్ వ్యాగన్ కోసం వశిష్టవాహన్ అనే సంస్థకు 11 కోట్ల రూపాయలు చెల్లించిన కుంభకోణం కేసులో బొత్స సత్యనారాయణ సాక్షిగా ఉన్నారు. కాగా, ఈ కేసులో నలుగురిపై సీబీఐ అభియోగాలు మోపింది. జైన్, అళగ రాజా, గాయత్రి, వశిష్టవాహన్ సీఈవో సూ�