CM Jagan Paris Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ (CM Jagan) పారిస్ పర్యటనకు లైన్ క్లియర్ అయ్యింది. ఈనెల 28 నుంచి 10 రోజుల పాటు పారిస్ వెళ్లేందుకు సీఎంకు సీబీఐ న్యాయస్థానం అనుమతినిచ్చింది. కాగా అక్రమాస్తులు కూడబెట్టారన్న ...
వైసీపీ(YCP) పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చీకట్లోకి వెళ్లిపోయిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. విద్యుత్ కోతలతో ప్రసూతి ఆసుపత్రిలో బాలింతల పరిస్థితి...
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భానుడు మండిపోతున్నాడు. విదర్భ నుంటి తెలంగాణ మీదుగా ఇంటీరియర్ కర్ణాటక (Karnataka) వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణశాఖ(Weather) అధికారులు వెల్లడించారు. దీని...
భూములపై ఉన్న అన్ని సమస్యలు, వివాదాలను పరిష్కరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా భూ సర్వే చేపడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ(Minister Botsa Satyanarayana) అన్నారు. ఏ విధమైన వివాదాలు లేకుండా...
నిత్యావసరాలు, డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్.. ఇలా వివిధ ధరల పెరుగుదలతో సతమతమవుతున్న రాష్ట్ర ప్రజలపై మరో ధరల భారం పడనుంది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల ధరలు పెరగనున్నాయి. ఛార్జీలను పెంచేందుకు...
మహిళలకు అన్యాయం జరిగితే వైసీపీ ప్రభుత్వం ఊరుకోదని ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి (CM Jagan) అన్నారు. మహిళలు, చిన్నారుల భద్రతకు (Women Safety) తమ ప్రభుత్వం...
ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల(New districts in AP) పునర్ వ్యవస్థీకరణపై ప్రజాభిప్రాయ సేకరణకు రేపటితో గడువు ముగియనుంది. ఇప్పటి వరకు కలెక్టర్లకు 7,500 సలహాలు వచ్చినట్టు అధికారులు తెలిపారు...
ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. బదిలీల్లో భాగంగా సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కేఎస్ జవహర్ రెడ్డి నియమితులయ్యారు.
ఇటీవల మంత్రుల కమిటీతో జరిగిన ఒప్పందం మేరకు ప్రభుత్వ ఉద్యోగుల కొత్త పీఆర్సీ అమలు జీవోలను ఏపీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది.
పట్టణీకరణ పెరుగుదలతో అడవుల విస్తీర్ణం తగ్గుతోంది. చెట్లను నరికేస్తుండటంతో అడవుల్లో ఉండే జీవరాశుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. తిండి, నీరు కోసం అవి తీవ్ర అవస్థ పడుతున్నాయి...