ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా దావోస్ పర్యటన ఉంటుందని ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. గతంలో జరిగిన దావోస్ సదస్సులో ‘అమరావతి’ని పెట్టుబడుల కేంద్రంగా...
మంగళగిరి: రాష్ట్రానికి కియా పరిశ్రమను ప్రధాని నరేంద్ర మోదీ తీసుకొచ్చారన్న జగన్ వ్యాఖ్యలకు మంత్రి నారా లోకేశ్ కౌంటరిచ్చాడు . చంద్రబాబు కృషి ఫలితంగానే అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమ ఏర్పాటైందని స్పష్టంచేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ఆయన ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్