జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటలకు అర్థాలే వుండవన్నారు ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత. అత్యాచారాలు చేసే వాళ్ళను రెండు దెబ్బలు కొట్టి, వదిలేయాలన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు మైండ్లెస్ మాటలని విమర్శించారామె. మహిళలను హింసించిన వారిని బహిరంగంగా ఉరి తీసే దేశాల్లో సైతం ఇంకా మహిళలపై దాడులు జరుగుతున్నాయని, అలాంటిది రెండు దెబ్బ�
పల్నాడు ప్రాంతంలో ఎలాంటి అలజడులు లేకుండా ప్రశాంతంగా ఉందన్నారు ఏపీ హోం మంత్రి సుచరిత. గుంటూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఎలాంటి ఇబ్బందులు లేవని, ప్రతిపక్ష టీడీపీ కావాలనే రాద్ధాంతం చేస్తుందని విమర్శించారు. పల్నాడు గ్రామాల్లో ఉండలేని పరిస్థితులు ఉన్నాయంటూ, బాధితులంతా పునరావాస కేంద్రాల్లో తల