ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ కెమికల్ ఫ్యాకర్టీలో ఘటన బాధితులను హోంమంత్రి పరామర్శించారు.
గుంటూరులో ఇటీవల ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబ సభ్యులను హోం మంత్రి మేకతోటి సుచరిత,
కర్నూలు జిల్లాలో జరిగిన హత్యలు వ్యక్తిగత కక్షల వల్లే జరిగాయని ఆ ప్రాంత ప్రజలే చెపుతున్నారని రాష్ట్ర హోంమంత్రి సుచరిత అన్నారు...
విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తెస్తూ.. పాలనలో నూతన ఒరవడి సృష్టించిన ఘనత జగన్ దేనని..
Rythu Bharosa Third phase : కరోనా కష్టకాలంలో కూడా సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాట ప్రకారం రైతులకు పెట్టుబడి సాయం అందించారన్నారు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత..
Tirupati by elections: టీడీపీ అధినేత చంద్రబాబుపై రాళ్లు విసిరిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి సుచరిత స్పందించారు. గుంటూరులో..
విశాఖపట్నంలో లా విద్యార్థి అఖిల్ ఉన్మాదానికి బలైపోయిన ఇంటర్ విద్యార్థిని వరలక్ష్మి కుటుంబాన్ని ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత పరామర్శిస్తున్నారు. కొంచెంసేపటి క్రితం విశాఖ చేరుకున్న సుచరిత, వరలక్ష్మి ఇంటికి వెళ్లి బాధిత కుటుంబానికి తామున్నామనే భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.పరామర్శ కార్యక్రమం ప్రత్యక్ష ప్ర
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజలను రెచ్చగొడుతున్నారంటూ మండిపడ్డారు ఏపీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత. బస్సుయాత్రకు అనుమతిచ్చిన మార్గంలో కాకుండా.. మరో మార్గంలో యాత్రను కొనసాగించినందువల్లే పోలీసులు అడ్డుకున్నారన్నారు. గతంలో విశాఖ ఎయిర్పోర్టులో సీఎం జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగినా.. వైసీపీ సంయమనం పాటి�
వైసీపీలో మహిళా లీడర్ల హవా పెరిగింది. వైసీపీలో మహిళా లీడర్లంటే గతంలో మనకు ఠక్కున గుర్తొచ్చేవారు సినీ నటి రోజా ఒక్కరే. తెలుగుదేశం పార్టీలో వున్నప్పట్నించి కూడా రోజాను ఓ ఫైర్ బ్రాండ్గానే చూసే వారు. ఆమెతో పెట్టుకోవాలంటే ఎవరైనా జంకే పరిస్థితి. ఎందుకంటే ఎలాంటి వారికైనా తనదైన శైలిలో జవాబివ్వడమే కాకుండా రాజకీయ, సామాజికాంశ
రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత వార్నింగ్ ఇచ్చారు. రాజకీయ ప్రతీకార దాడులు మంచివి కాదని అన్న ఆమె.. ఎవరైనా హింసకు దిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని.. పోలీసులపై 24గంటల పనిభారాన్ని తగ్గించడానికి