తెలుగు వార్తలు » ap govt » Page 3
లాక్డౌన్ కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడంతో గత రెండు నెలలు ఉద్యోగులకు సగం జీతామే చెల్లించారు. గత రెండు నెలల బకాయిలపై త్వరలోనే
విద్యార్థులకు వేసవి సెలవులు వచ్చేశాయి. రాష్ట్రంలో అన్ని స్కూళ్లకు జూన్ 11 వరకూ సెలవులు ఇస్తున్నట్లు ఏపీ పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. స్కూళ్లను ఎప్పుడు తిరిగి తెరుస్తామనేది రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆధారపడి ఉంటుందని వెల్లడించింది…ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే ఈ విషయంపై ప్ర
కరోనా కోరల్లో చిక్కుకుని ఏపీ అల్లాడిపోతోంది. గత కొద్ది రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య రోజూ అర్ధసెంచరీకి పైగానే నమోదుకావటం ఆందోళన ఆందోళన రేపుతోంది. వైరస్ నియంత్రణ విషయంలో
ఓ వైపు రాష్ట్రంలో కరోనా వ్యాప్తి వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అత్యవసర సేవల చట్టం ఎస్మాను తీసుకొస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఇక ఆరు నెలలపాటు ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సర్వీసులను దీని కిందకు తీసుకురానుంది. ఈ చట్టం కింద పనిచేయడానికి నిరాకరించిన వారిని శి
ఏపీలోనూ కరోనా వైరస్ లాక్డౌన్ అమల్లో ఉంది. ఈ క్రమంలో సీఎం జగన్ సంచలన నిర్ణయం ప్రకటించారు....
కరోనా ప్రభావంతో ఏపీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకోంటోంది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా గురువారం నుంచి అన్ని విద్యాసంస్థల్ని మూసివేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. కేవలం స్కూళ్లు, కళాశాలలేకాకుండా.. యూనివర్సిటీలు, కోచింగ్ సెంటర్లను మూతపడనున్నాయి. మరోవైపు కరోనా ఎఫెక్ట్తో స్థానిక ఎన్నికలు కూడా వాయిదా పడ్డ విషయ
జగన్ సర్కార్ ఏపీలోని పేద బ్రహ్మణ కుటుంబాలకు గుడ్న్యూస్ చెప్పనుంది. ఇకపై ఏడేళ్ల నుంచి పదహారేళ్ల మధ్య వయస్సున్న పేద బ్రాహ్మణ కుటుంబాల్లోని పిల్లలకు ఉపనయన (ఒడుగు) ఖర్చులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ స్కీమ్ కింద రూ.15 వేల చొప్పున ఆర్థిక సహాయం చేసేలా.. మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసుకోంటోంది. ఏప్రిల్ ఒ
జగన్ సర్కార్ మరోకీలక నిర్ణయం తీసుకుంది. సిట్కు రాష్ట్రంలో ఎక్కడైనా విచారణ జరిపే అవకాశాన్ని కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ మొత్తం సిట్ పరిధిలోకి వస్తుందని ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. గత ప్రభుత్వ అవకతవకలపై క్యాబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా సిట్ విచారణ చేపట్టనుంది. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్�
ఏపీ సీఆర్డీఏ కీలక నిర్ణయం తీసుకుంది. ఉండవల్లి లోని సీఎం చంద్రబాబు నివాసం పక్కన ఉన్నటువంటి ప్రజావేదికను ఏపీ ప్రభుత్వం తొమ్మిది నెలల క్రితం కూల్చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో దాదాపు వారం రోజుల పాటుగా ఈ కూల్చివేతలు కొనసాగాయి. అయితే ఈ కూల్చివేతల తర్వాత.. అక్కడ ఉన్న విలువైన సామాగ్రిని అధికారులు ఇతర ప్రాంతాలకు తరలించలేద�
రాష్ట్రంలో ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలతో దూసుకెళ్తున్న జగన్ సర్కార్.. మరో అద్భుత కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టనున్నారు. ఇవాళ విజయనగరంలో పర్యటించనున్న సీఎం జగన్.. “జగనన్న వసతి దీవెన” పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్కు ఘన స్వాగతం పలికేందుకు అధికారులు, వైసీపీ నేతలు విస్తృత ఏర్పాట్లు చేశారు. అ