జనవరికల్లా సంగం, నెల్లూరు బ్యారేజీ పనులు పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకు అంకితం చేస్తామని సీఎం జగన్ చెప్పారు. నెల్లూరు జిల్లాలో సోమశిల హైలెవల్ లిఫ్ట్ కెనాల్ రెండో దశ పనులకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి...
ఏపీ విద్యా విధానంలో కీలక సంస్కరణలు తీసుకొస్తున్న సీఎం జగన్ సర్కార్..నేడు అదే దిశలో మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు. నేడు(మంగళవారం) జగనన్న విద్యాదీవెన పథకాన్ని సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రారంభించనున్నారు జగన్. ఈ పథకం ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ను ఒకేసారి అందజేయనున్నారు. బడుగు, �
ఆంధ్రప్రదేశ్ మిషన్ ఫర్ క్లిన్ గోదావరి-కృష్ణా కెనాల్కు రాష్ట్ర స్థాయిలో టాస్క్ ఫోర్స్ కమిటీతో పాటు జిల్లా స్థాయి కమిటీలను నియమిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీచేసింది. ఏపీలోని కృష్ణా, గోదావరి డెల్టాల ఆధునికీకరణ లక్ష్యంగా కమిటీల కార్యాచరణ రూపొందించింది. ఆయా ప్రాంతాలలోని కాలువలను శుభ్రపరచడంతో పాటు సుందరీకరణ చేయడం
లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించడానికి ముందే.. పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ జెండాను పోలిన రంగులు తొలగించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు సర్కార్ 3 వారాలు గడువు కోరగా… కోర్టు అందుకు అంగీకరించింది. గడువులోపు గవర్నమెంట్ ఆఫీసులకు ఏ పార్టీతో సంబంధం లేని రంగులు వే�
పేద విద్యార్థుల కోసం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 'జగనన్న వసతి దీవెన' పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద ప్రతీ ఏటా రూ.20వేలను ప్రభుత్వం అందించనుంది...