రాజధాని అమరావతి సహా పట్టణాభివృద్ధిపై ఏపీ ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. జీఎస్ రావు కన్వీనర్గా ఉండబోతున్న ఈ కమిటీలో ప్రొ. మహవీర్, డా. అంజలీ మోమన్, ప్రొ. శివానందస్వామి, ప్రొ.కె.టి. రవీంద్రన్, డా.కె.వి. అరుణాచలం సభ్యులుగా ఉన్నారు. వీరంతా అమరావతి, రాష్ట్ర సమగ్ర అభివృద్ధిపై విశ్లేషణ చేయనున్నారు. ఈ సభ్యులంతా పట్టణా�