ఏపీ మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య విషయంలో రోజుకో కొత్త ట్విస్టు వెలుగులోకి వస్తుంది శివప్రసాదరావు మృతికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకోలేదని, ఆయనది హత్య అంటూ అనిల్ బూరగడ్డ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోడెల మరణంపై సీబీఐ విచారణ జరపాలని అనిల్ బూరగడ్డ కో�
ఏపీ మాజీ స్పీకర్ కోడెల అంత్యక్రియలు ముగిశాయి. అశ్రు నయనాలతో అభిమానులు, కార్యకర్తలు, అనుచరులు ఆయనకు తుది వీడ్కోలు పలికారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలోని స్వర్గధామంలో ఆయన కుమారుడు కోడెల శివరామ్ అంతిమ సంస్కారాలను నిర్వహించారు. అంతకుముందు.. కడసారి దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి తరలివచ్చారు. ఉదయం నుంచి
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చనిపోయేముందు చివరిసారిగా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్ సుమతితో మాట్లాడినట్లు కాల్ డేటా ఆధారంగా పోలీసులు గుర్తించారు. ఆయన ఆత్మహత్య చేసుకోవాలని ముందుగానే నిర్ణయించుకున్నారని పోలీసులు తెలిపారు. ఈ కారణంగా 20 రోజుల క్రితం ఆయన హైదరాబాద్ వచ్చినట్లు పోలీసులు తేల్చారు. కోడెల ఆత్
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. అభిమానులు, కార్యకర్తల మధ్య నరసరావుపేట స్వర్గపురిలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. చంద్రబాబు, నారా లోకేష్, బాలకృష్ణ, టీడీపీ నేతలు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. [svt-event title=”కోడెల అంత్యక్రియలు” date=”18/09/2019,4:07PM” class=”svt-cd-green” ] కాసేపట్లో స్వర్గపురిలో అంత్యక్రియలు [/svt-event]
ఈ రోజు ఏపీలోని గుంటూరులో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు అంత్యక్రియలు జరగనున్న సంగతి తెలిసిందే. ఆయన మరణ వార్త తెలియగానే.. గుంటూరులోని నరసారావు పేటలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. అయితే.. కోడెల అంత్యక్రియలకు.. గుంటూరులోని 144 సెక్షన్ విధింపుకు ఎలాంటి సంబంధం లేదని.. ఐజీ వినీత్ బ్రిజ్లాల్ స
వైసీపీ ప్రభుత్వ వేధింపుల కారణంగానే.. మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య చేసుకున్నారని.. ఆయన కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా.. ఆయన ఆత్మహత్య చేసుకుని.. మృతి చెందినట్టు డాక్టర్లు కూడా ధృవీకరించడంతో.. కుటుంబసభ్యులు వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ చర్యలతోనే.. ఆయన తీవ్రమైన భయాందోళనకు, మానసిక ఆందోళన చెందా�
ఏపీ మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య బాధాకరమని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఆయన మృతికి టీడీపీనే కారణమని అంబటి ఆరోపించారు. కోడెల ఆత్మహత్యను రాజకీయం చేయడం దారుణమన్నారు. కోడెల మృతిని జగన్కు ఆపాదించాలని చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని అంబటి విమర్శించారు. కోడెలపై టీడీపీ నేతలే కేసులు పెట్టారు. కోడెల.. రాజకీయాల్లో ర�
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసులో బంజారాహిల్స్ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. కోడెల కూతురు విజయలక్ష్మీ ఫిర్యాదుతో సెక్షన్ 174 కింద కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా కేబుల్ వైర్, కోడెల పంచె, షర్ట్ సీజ్ చేసి.. ఫోరెన్సిక్కు పంపించారు. కాగా, కోడెల పర్సనల్ ఫోన్ మిస్సైనట్లు పోలీసులు గుర్తించారు. కోడెల కా
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతి నిజంగా మిస్టరీగా మారింది. నిన్న అనూహ్యరీతిలో ఆయన ఆత్మహత్య చేసుకోవడంతో.. ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఆయన మరణవార్త తెలియగానే.. కోడెల అభిమానులు, కార్యకర్తలు పెద్దఎత్తున ఇంటికి చేరుకున్నారు. అసలు నిజంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నారా..! మేము నమ్మలేకపోతున్నామంటూ.. బోరున విలపిస
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు సోమవారం మృతి చెందారు. ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోయారని.. డాక్టర్లు.. ప్రాథమికంగా తేల్చినా.. కోడెల మృతిపై మత్రం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోడెలను గన్మెన్, హోంగార్డులే ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన గన్మెన్ ఆదామ్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించార�