ఆలివ్రిడ్లేలుగా పిలిచే సముద్ర తాబేళ్లకు పర్యావరణ నేస్తాలుగా పేరుంది... ప్రతి ఏటా జనవరి నుంచి మార్చి కాలంలో సముద్రం నుంచి ఒడ్డుకు చేరి తీరంలోని ఇసుక గుంతలను ఆవాసాలుగా ఏర్పరుచుకొని గుడ్లు పెట్టి తిరిగి సముద్రంలోకి తిరుగు ప్రయాణమతాయి.
చిత్తరు జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి.. జిల్లాలోని బంగారుపాలెం మండలం బండ్ల దొడ్డి అటవీ ప్రాంతంలో ఏనుగులు ఓ వ్యక్తి పై దాడి చేసాయి. పశువుల మేతకు వెళ్లిన పెద్దబ్బ..
ఆంధ్రప్రదేశ్కు చెందిన అటవీశాఖ అధికారి వీ భాస్కర్ రమణమూర్తి సూసైడ్ చేసుకున్నారు. హైదరాబాద్ నాగోల్లోని రాజీవ్ గృహకల్ప భవనం 5వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.