తెలుగు దేశం పార్టీ చేపట్టిన ఛలో ఆత్మకూరు యాత్రపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు చేసే జిమ్మిక్కులు తమకు తెలుసని.. శాంతి భద్రతల విషయాల్లో ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. పెయిడ్ ఆర్టిస్టులతో కుటిల రాజకీయాలు చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందంటూ ఆరోపించారు. పలు చోట్ల టీడీపీ, వైసీపీ న�
నేడు టీడీపీ చేపట్టిన “ఛలో ఆత్మకూరు” కార్యక్రమంపై.. మంగళవారం రాత్రి టీడీపీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలీకాన్ఫరెన్స్లో 13జిల్లాల పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, ఇన్చార్జ్లు పాల్గొన్నారు. ఇవాళ చేపడుతున్న “ఛలో ఆత్మకూరు” కార్యక్రమం గురించి నిశితంగా చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ.. ఈ క
అమరావతి : ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అమెరికా వెళ్లనున్నారు. ఈ నెల 29న అమెరికా బయల్దేరనున్న చంద్రబాబు రెండు రోజుల పాటు అక్కడే వైద్య పరీక్షలు చేయించుకుంటారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి . వైద్య పరీక్షలు పూర్తైన తర్వాత ఆగష్టు ఒకటిన తిరిగి రాష్ట్రానికి వస్తారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇక అసెంబ్లీ సమావ�
గత టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం మరోసారి సమీక్షించాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేయాలని భావిస్తోంది. ఇదిలా ఉంటే ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు.. ప్రభుత్వ విధానాలపై తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. పీపీఏలలో అవినీతి లేదని, విద్యుత
ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య మళ్లీ మాటల యుద్ధం మొదలైంది. ఇప్పుడు తాజాగా మరో సంఘటన రెండు పార్టీల మధ్య వార్కి తెరలేపింది. గన్నవరం విమానాశ్రయంలో సీఎం చంద్రబాబును తనిఖీలు చేయడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఆయన వాహనాన్ని లోపలికి అనుమతించకపోవడంపై కూడా టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. వీఐపీ, జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న మాజ�