వైఎస్సార్ ఆసరా పథకం రెండో విడత కార్యక్రమానికి ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బద్వేలు ఉప ఎన్నిక నేపథ్యంలో పథకాలు అమలవుతాయా లేదా అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ఆంధ్రప్రదేశ్లో ఉన్న 16 కార్పొరేషన్ల మేయర్ పదవులకు రాష్ట్ర ఎన్నికల సంఘం రిజర్వేషన్లను ఫైనల్ చేసింది. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ను పురపాలక శాఖ కమిషనర్ విజయ్ కుమార్ శనివారం రిలీజ్ చేశారు. మొత్తం 16 కార్పోరేషన్స్లో ఏడింటిని మహిళలకు కేటాయించారు. కార్పోరేషన్ రిజర్వేషన్ విశాఖపట్నం బీసీ జనరల్ �
ఏపీలో ఎన్నికల నగారా మోగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ వారంలో వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈనెల 17న వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించనుంది. దీనికి హాజరుకావాలంటూ ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీలకు లేఖలు రాశారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ కార్యాలయ అధికా�
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు పచ్చ జెండా ఊపింది. దీంతో ఈ నెల 13న అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల సంఘం ప్రతినిధులు భేటీ కానున్నారు. ఇక 17న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 15లోగా కంప్లీట్ చేయనున్నారు. ఇక ఫిబ్రవరి 8న పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి..మార్చి 3�
గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవికి ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. ఆమె ఎస్సీ కమ్యునిటీకి చెందినవారో? కాదో..తేల్చాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆమెకు నోటీసులు పంపించారు. ఈ నెల 26న మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. శ్రీదేవి ఎస�