స్కూళ్లు తెరవకపోతే.. ఓ బాధ. తెరిస్తే మరో బాధ అన్నట్లు ఉంది పరిస్థితి. బడికి పంపి నాలుగు అక్షరాలు నేర్పిద్దామనుకుంటే.. అసలు జీవితం ఉంటుందో లేదోనన్న భయం మొదలైంది. ఏపీలో...
షెడ్యూల్ ప్రకారమే ఇంటర్ పరీక్షలు జరుగుతాయని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. మే 5 నుంచి షెడ్యూల్ ప్రకారం ఇంటర్ పరీక్షల నిర్వహణ ఉంటుందని చెప్పారు.
కరోనా వ్యాప్తి కారణంగా ఈ ఏడాది విద్యా సంవత్సరం అంతా డిస్టర్బ్ అయ్యింది. కళాశాలల పనిదినాలను కుదించారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఇంటర్ ప్రాక్టికల్స్కు సంబంధించిన సిలబస్లో 30 శాతం
ఆధునిక సమాజం, వివిధ పరిశ్రమలకు అవసరమయ్యే విధంగా ఉన్నత విద్యలో కొత్త కోర్సుల రూపకల్పనపై ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఉన్నత విద్యలో కొత్త కోర్సుల రూపకల్పన...