తెలుగు వార్తలు » AP DGP Gowtham sawang
ఏపీలో ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వసం ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. విగ్రహాల ధ్వసం కేసులో డీజీపీ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు..
ఆంధ్రప్రదేశ్లో ఆలయాలపై వరుస దాడులకు సంబంధించి డీజీపీ గౌతమ్ సవాంగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటిదాకా దేవాలయాలు, విగ్రహాల ధ్వంసంపై 44 కేసులు నమోదు చేశామని తెలిపారు.
కరోనా టెన్షన్, లాక్డౌన్తో పోలీసులంతా బిజీ అయ్యారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్నారు. నిద్రాహారాలు మాని డ్యూటీలు చేస్తున్నారు. సమయా పాలనలేని విధులు, పై అధికారులతో తిట్లు, జనంతో ఛీత్కారాలు.. ఇలా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ తమ బాధ్యతలు పూర్తి చేస్తున్నారు. సెలవులు కూడా లేకుండా రోడ్డేక్కి విధు�
చిన్నారులను బాలకార్మికులగా మార్చి వారితో పనులు చేయించుకోవడంపై ఏపీ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. దీంతో రాష్ట్ర డీజీపీ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్ పేరిట ప్రత్యేక తనిఖీలు జరిపి మొత్తం 1371 మంది చిన్నారులను రక్షించారు. రాష్ట్రంలో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, హోటళ్లు, సినిమాహాల్స్, వంటి ప్రధాన ప్రాం�