తెలుగు వార్తలు » Ap Deputy Cm
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా..ఆయన భార్యకు కరోనా సోకిన విషయం తెలిసిందే. అయితే, తిరుపతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తనకు కరోనా సోకడంపై స్పందించారు.
ఏపీ డిప్యూటీ సీఎం, వైసీపీ నేత అంజాద్ బాషా కీలకమైన కామెంట్లు చేశారు. అది కూడా దేశం మొత్తమ్మీద చర్చనీయాంశమైన సుప్రీంకోర్టు తీర్పు మీద. అయోధ్యలో వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని హిందువులదేనని, ముస్లింలకు వేరే చోట మసీదు నిర్మాణానికి స్థలం కేటాయించాలని సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అంజాద్ బాషా స్పందన కోర
తెలుగుదేశం పార్టీపై విరుచుకుపడ్డారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా. గత ఐదు సంవత్సరాలలో అవినీతికి కేర్ ఆఫ్ అడ్రెస్గా టీడీపీ వ్యవహరించిందని.. దద్దమ్మల పార్టీ ఏదైనా ఉందంటే అది టీడీపీ మాత్రమేని అంజాద్ బాషా విమర్శించారు. టీడీపీ పాలనలో వైఎస్సార్సీపీ కార్యకర్తలను చంద్రబాబు తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని గుర్�
సీనీ ప్రముఖులు రాజకీయాల్లోకి రావడం కామన్ అయిపోయింది. కాని రాజకీయ ప్రముఖులు సినీ ఆరంగేట్రం చేయడం ఇదే మొదటిసారి ఏమో అనిపిస్తోంది. ఇంతకీ ఎవరు అనుకుంటున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీ వాణి.. ఇప్పుడు తెలుగు తెరపై మెరవనున్నారు. ప్రకృతి వ్యవస�