తెలుగు వార్తలు » AP Degree And PG Exams
UG PG Exams In September: డిగ్రీ, పీజీ చివరి సంవత్సరం పరీక్షలను తప్పనిసరిగా నిర్వహించాలని యూజీసీ స్పష్టం చేయడంతో ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో.. అన్ని జాగ్రత్తలను తీసుకుంటూ పరీక్షలను నిర్వహించేలా ప్రణాళికలను రూపొందిస్తోంది. సెప్టెంబర్ 13 నుంచి 27 మధ్యలో ఎంసెట్తో పాటు డిగ�
ఏపీలో డిగ్రీ, పీజీ పరీక్షల రద్దుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. కేంద్ర గైడ్లైన్స్ ప్రకారంగానే తుది నిర్ణయం ఉంటుందన్న ఆయన..