Andhra pradesh: తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కరోనా ఆంక్షలను ఎత్తివేసింది. ఏపీలో నైట్ కర్ఫ్యూ ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే నైట్ కర్ఫ్యూ ఎత్తివేసినా కొన్ని నిబంధనలు మాత్రం ఇంకా కొనసాగుతాయని ప్రభుత్వం తెలిపింది.
Ap Curfew: ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా కట్టడిలో భాగంగా లాక్డౌన్ ఆంక్షలు, వ్యాక్సినేషన్ కారణంగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. అయితే..
ఆంధ్రప్రదేశ్లో కరోనా కట్టడికి కొనసాగుతున్న కర్ఫ్యూపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. జూలై 1వ తేదీ నుంచి 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలిస్తున్నట్లు..
తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు నడిపే ఆర్టీసీ బస్సులను నేటి నుంచి నిలిపివేస్తున్నట్లు టీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. ఏపీలో కర్ఫ్యూ కొనసాగుతున్న దృష్ట్యా... కేవలం రాష్ట్ర సరిహద్దుల వరకు మాత్రమే బస్సులు నడుపుతున్నామని వెల్లడించింది.