విశాఖలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నడిరోడ్డుపై యువతి గొంతును కత్తితో కోశాడు ఓ యువకుడు. గాజువాక సుందరయ్య కాలనీలో ఈ ఘోరం చోటుచేసుకుంది. వరలక్ష్మి అనే ఇంటర్ విద్యార్థిని సుందరయ్య కాలనీ సాయిబాబా గుడి వద్ద అఖిల్ అనే యువకుడు అడ్డగించి ఈ దారుణానికి ఒడిగట్టాడు. తీవ్ర రక్త స్రావం అవుతున్న వరలక్ష్మిని స్థానిక ప్రైవేట్ హాస్పిట�
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ పోలీసులు నోటీసులు పంపారు. చిత్తూరు జిల్లాలో ఓం ప్రతాప్ అనే యువకుడు ఆత్మహత్యకు సంబంధించి ఈ నోటీసులు సెర్వ్ చేశారు. వైసీపీ నేతల వేధింపులు తట్టుకోలేక..
ఏపీలో సంపూర్ణ మద్యపాన నిషేదం అమలు కోసం ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. బెల్ట్ షాపులను రద్దు చేసింది, వైన్ షాపుల సంఖ్యను కూడా తగ్గించింది. ఈ నేపధ్యంలో ఖచ్చితంగా దశలవారీగా మద్యాపాన నిషేదం అమలుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సంపూర్ణ మద