తెలుగు వార్తలు » AP CM YS Jaganmohan Reddy
ఫిబ్రవరి 1 నుంచి రేషన్ వస్తువులను డోర్ డెలివరీ చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ధాన్యం సేకరణ, రేషన్ డోర్ డెలివరీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో..
ప్రభుత్వానికి ప్రజాసమస్యలు పట్టడం లేదని, టిడిపి నేతలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని, నిన్న అర్థరాత్రి నుంచే ప్రభుత్వ పతనం ప్రారంభమైంది అని తెలిపారు బోండా ఉమ. రాష్ట్రంలో చిత్రమైన రాజకీయాలు నడుస్తున్నాయి. ఏ రాష్ట్రంలో కూడా ప్రతిపక్ష నాయకుల అరెస్టులు లేవు. కొత్త సంస్కృతికి జగన్ ప్రభుత్వం తెరతీసింది అని అశోక్ గజపతి�
ఏపీలోని కాపులకు మరో గుడ్ న్యూస్ ప్రకటించింది జగన్ సర్కార్. కాపు ఉద్యమ కాలంలో పెట్టిన కేసులను ప్రభుత్వం ఎత్తివేసింది. తుని ఘటనతో పాటు ఇతర ప్రాంతాల్లో జరిగిన కేసులన్నింటినీ ఎత్తివేయాలని ఏపీ కేబినెట్ బుధవారం నిర్ణయించింది. భోగాపురం విమానాశ్రయం భూసేకరణకు సంబంధించిన ఆందోళనకు సంబందించిన కేసులను కూడా కొట్టేయాలని జగన్ క�
రైతు సమస్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి గళం విప్పుతున్నారు. రైతు సౌభాగ్య దీక్ష పేరుతో కాకినాడ వేదికగా ఒక్క రోజు నిరాహార దీక్షకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారు. ముఖ్యంగా రైతు భరోసా అమలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యా�
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గర్వం పెచ్చరిల్లిందని వ్యాఖ్యానించారు టిడిపి అధినేత చంద్రబాబు. 151 మంది ఎమ్మెల్యేలున్నారన్న గర్వంతో ముఖ్యమంత్రి మితిమీరి ప్రవర్తిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ కూడా పద్దతి లేకుండా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారాయన. బు�
దాదాపు తొమ్మిది నెలల క్రితం జరిగిన ఓ మర్డర్ ఏపీలో మూడు ప్రధాన పార్టీలకు నెత్తినొప్పి తెచ్చిపెడుతోంది. మర్డర్ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్కు ఏ క్లూ దొరక్కపోవడంతో మూడు పార్టీల నేతలను గ్రిల్ చేస్తోంది. దాంతో ఎటు తిరిగి తమ మెడకు ఈ మర్డర్ కేసు చుట్టుకుంటుందో అన్న ఆందోళన మూడు ప్రధాన పార్టీలను ముంచెత్తుతోంది. గత మార్చ�
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసేందుకు ఢిల్లీకి వెళ్ళి మరీ సడన్గా తిరిగి వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం ముందు భారీ డిమాండ్ను పెట్టారు. అది నేరుగా తాను కాకుండా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ద్వారా సందేశాన్ని కాస్త గట్టిగానే వినిపించారు వైఎస్ జగన్. పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు చ�
ఆ ఐఏఎస్ అధికారిణి పేరు అప్పట్లో పత్రికల్లో, మీడియాలో తెగ నానేది. కొంతకాలం జైలు జీవితం కూడా గడిపిన ఆమె.. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ క్యాడర్లో వుండిపోయారు. కానీ మనసంతా ఏపీపైనే.. ఇప్పుడు ఆమె కోరిక నెరవేర్చేందుకు వైసీపీ ఎంపీ ఒకరు తెగ తాపత్రయపడుతున్నారు. ఏపీ క్యాడర్లో చేరి, తనకిష్టమైన పనులు చక్కగా చేసుకుపోవాలన్న ఆ ఐఎఎస్
జబర్దస్త్ వద్దు. జనమే ముద్దు. ఈ కొత్త స్లోగన్ అందుకున్నారు వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా సెల్వమణి. వైసీపీ సర్కార్ రావడంతో మంత్రి పదవిపై ఆమె ఆశపడ్డారు. కానీ రాజకీయ లెక్కలు కలిసి రాలేదు. అయితే ఆమె టార్గెట్ మార్చారు? కొత్త లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇంతకీ ఏంటా లక్ష్యం ? నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా…ఏపీ�
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో శనివారం సాయంత్రం సుదీర్ఘంగా భేటీ అయ్యారు. సాయంత్రం 4:30 గంటలకు మోదీని కలిసిన జగన్.. సుమారు గంటన్నర పాటు ఆయనతో చర్చలు జరిపారు. ఏపీకి సంబంధించిన పలు అంశాలను ప్రధాన మంత్రికి వివరించి.. రాష్ట్రాన్ని కేంద్రమే ఆదుకోవాలని అభ్యర్థించారు. ఏపీకి సంబం�