తెలుగు వార్తలు » AP CM YS Jagan on Covid 19
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా కార్యక్రమాల్లో తాత్కాలికంగా నియమిస్తోన్న పారిశుద్ధ్య సిబ్బందికి జీతాలు పెంచాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు.