తెలుగు వార్తలు » AP CM YS Jagan Mohan Reddy
పదిహేను రోజులపాటు పండగలా ఇళ్ల పట్టాల పంపిణీ 175 నియోజకవర్గాల్లో నేటి నుండి పదిహేను రోజులపాటు పండగలా ఇళ్ల పట్టాల పంపిణీ
ఏపీలో పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ‘అనంత’ లబ్ధిదారులు వినూత్న రీతిలో కృతజ్ఞతలు తెలిపారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి...
ఏపీలో పేద ప్రజలకు రేపు పండుగ రోజన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి దాదాపు 35 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తామని తెలిపారు...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 30న విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు.
జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నారులకు శుభాకాంక్షలకు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్లో ఓ పోస్ట్ చేసిన జగన్
ఏపీవ్యాప్తంగా పలు నగరాలలో సేకరించాల్సిన భూములపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. భోగాపురం, ఓర్వకల్లు, దగదర్తి, కడప, గన్నవరం ప్రాంతాల్లో...
ఏపీలో వ్యవసాయదారులకు ఉపయోగపడేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. గ్రామస్థాయిలోనే రైతులకు ఉపయోగపడే పలు చర్యలకు ఆయన శ్రీకారం చుట్టబోతున్నట్లు సంకేతాల్నిచ్చారు.
ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాల ఫలాలు అర్హులకు అందాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఏపీలోని జగన్ ప్రభుత్వం మరో కీలక ఒప్పందం చేసుకుంది. పశువుల కోసం ప్రపంచస్థాయి వ్యాక్సిన్ తయారీ కేంద్రం దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేసింది.
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన నాడు-నేడు కార్యక్రమాలను అంగన్వాడీ కేంద్రాల్లోనూ చేపట్టాలని సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం సమీక్షా